బ్రేకింగ్ :పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కి ఉరిశిక్ష !

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కి ఉరి శిక్ష విధించింది అక్కడి కోర్టు.. దేశ ద్రోహం కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. పెషావర్ హైకోర్టు ఈ మేరకు తీర్పు నిచ్చింది. ఈ కేసులో ముషారఫ్ స్టేట్ మెంట్ ను ఈ నెల 5 కల్లా రికార్డు చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు గతంలోనే ఆదేశించింది. 2007 నవంబరు 3 న రాజ్యాంగాన్ని రద్దు చేసి దేశంలో ఎమర్జన్సీ విధించినందుకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని […]

బ్రేకింగ్ :పాక్ మాజీ అధ్యక్షుడు  ముషారఫ్ కి ఉరిశిక్ష !
Follow us

|

Updated on: Dec 17, 2019 | 2:03 PM

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కి ఉరి శిక్ష విధించింది అక్కడి కోర్టు.. దేశ ద్రోహం కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. పెషావర్ హైకోర్టు ఈ మేరకు తీర్పు నిచ్చింది. ఈ కేసులో ముషారఫ్ స్టేట్ మెంట్ ను ఈ నెల 5 కల్లా రికార్డు చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు గతంలోనే ఆదేశించింది. 2007 నవంబరు 3 న రాజ్యాంగాన్ని రద్దు చేసి దేశంలో ఎమర్జన్సీ విధించినందుకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోరుతూ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్) ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ 2013 నుంచి పెండింగులో ఉంది. దేశద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్న ముషారఫ్ ను 2014 లో అభిశంసించారు కూడా. అయితే తన ఆరోగ్యం దృష్ట్యా ఆయన 2016 నుంచి దుబాయ్ లో తలదాచుకుంటున్నారు. ఈ కేసులో తన వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు తాను సిధ్ధంగా ఉన్నానని, ఆయన ఆసుపత్రిలోని తన బెడ్ మీదినుంచి వీడియో మెసేజ్ పంపారు. జ్యూడిషియల్ కమిషన్ ఇక్కడికి వచ్చి.. తను చెప్పేది ఆలకించాలని, తన ఆరోగ్య పరిస్థితిని గమనించాలని ఆయన కోరారు. ఆ తరువాతే ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. 76 ఏళ్ళ ముషారఫ్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తన ఆరోగ్యంతో బాటు వృధ్ధురాలైన తన తల్లి హెల్త్ దృష్ట్యా కూడా తాను పాకిస్తాన్ కు తిరిగి రాలేనని ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు