ర్యాన్‌బాక్సీ ఓన‌ర్ల‌కు సుప్రీంకోర్టు వార్నింగ్‌

న్యూఢిల్లీ : ఫార్మాసిటిక‌ల్ కంపెనీ ర్యాన్‌బాక్సీ ప్ర‌మోట‌ర్ల‌కు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. జ‌పాన్ కంపెనీ దైచీ సాంక్యోకు బకాయిలు చెల్లించకుంటే జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని సుప్రీం హెచ్చరించింది. ర్యాన్‌బాక్సీ ప్ర‌మోట‌ర్లు మ‌ల్వింద‌ర్ మోహ‌న్ సింగ్‌, ఆయ‌న సోద‌రుడు శివింద‌ర్ మోహ‌న్ సింగ్‌లపై జపాన్ కంపెనీ కేసు వేసింది. ఏప్రిల్ 11వ తేదీన ఈ కేసు విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు ఇవాళ సీజేఐ రంజ‌న్ గ‌గోయ్ తెలిపారు. ఒక‌వేళ మాజీ యజమానులు త‌ప్పు చేసిన‌ట్లు తేలితే, వారికి జైలు శిక్ష […]

ర్యాన్‌బాక్సీ ఓన‌ర్ల‌కు సుప్రీంకోర్టు వార్నింగ్‌
Follow us

| Edited By:

Updated on: Apr 05, 2019 | 3:53 PM

న్యూఢిల్లీ : ఫార్మాసిటిక‌ల్ కంపెనీ ర్యాన్‌బాక్సీ ప్ర‌మోట‌ర్ల‌కు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. జ‌పాన్ కంపెనీ దైచీ సాంక్యోకు బకాయిలు చెల్లించకుంటే జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని సుప్రీం హెచ్చరించింది. ర్యాన్‌బాక్సీ ప్ర‌మోట‌ర్లు మ‌ల్వింద‌ర్ మోహ‌న్ సింగ్‌, ఆయ‌న సోద‌రుడు శివింద‌ర్ మోహ‌న్ సింగ్‌లపై జపాన్ కంపెనీ కేసు వేసింది. ఏప్రిల్ 11వ తేదీన ఈ కేసు విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు ఇవాళ సీజేఐ రంజ‌న్ గ‌గోయ్ తెలిపారు. ఒక‌వేళ మాజీ యజమానులు త‌ప్పు చేసిన‌ట్లు తేలితే, వారికి జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని కోర్టు వార్నింగ్ ఇచ్చింది. అవ‌కాశం ఇచ్చినా.. ర్యాన్‌బాక్సీ ఓన‌ర్లు బ‌కాయిలు ఎందుకు చెల్లించ‌డంలేద‌ని కోర్టు ప్ర‌శ్నించింది.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..