అమెజాన్‌కు నోటీసులు జారీ చేసిన సైబరాబాద్ సీపీ

ఐటీ గ్రిడ్ సాఫ్ట్ వేర్ సంస్థపై విచారణ కొనసాగుంతోందన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ఈ సంస్థ ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరిచినట్టు గుర్తించామన్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఐటీ గ్రిడ్ ఆఫీస్‌లో ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్‌లు, డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సజ్జార్. ఈ కేసులో అమెజాన్ సంస్థకూ నోటీసులు ఇచ్చామని తెలిపారు. మరింత సమాచారం కోసం ఆధార్ సంస్థ, ఎన్నికల సంఘానికి లేఖ రాశామన్నారు. తెలంగాణ పోలీసుల […]

అమెజాన్‌కు నోటీసులు జారీ చేసిన సైబరాబాద్ సీపీ
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2019 | 7:43 AM

ఐటీ గ్రిడ్ సాఫ్ట్ వేర్ సంస్థపై విచారణ కొనసాగుంతోందన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ఈ సంస్థ ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరిచినట్టు గుర్తించామన్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఐటీ గ్రిడ్ ఆఫీస్‌లో ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్‌లు, డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సజ్జార్. ఈ కేసులో అమెజాన్ సంస్థకూ నోటీసులు ఇచ్చామని తెలిపారు. మరింత సమాచారం కోసం ఆధార్ సంస్థ, ఎన్నికల సంఘానికి లేఖ రాశామన్నారు. తెలంగాణ పోలీసుల దర్యాప్తులో ఏపీ పోలీసుల జోక్యం తగదన్నారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు