ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు..

Current Charges Increase: ఏపీ ప్రజలకు షాక్ తగిలింది. విద్యుత్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 సంవత్సరం గానూ విద్యుత్ రిటైల్ సప్లై టారిఫ్‌ను ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ తాజాగా విడుదల చేసింది. దీనితో 500 యూనిట్లు పైబడిన వినియోగదారులకు పెను భారం పడనుంది. ఈ ప్రభావంతో ఏపీలో 500 యూనిట్లు పైబడి వాడుతున్న సుమారు 1.35 లక్షల వినియోగదారులకు యూనిట్‌కి రూ. 9.05నుంచి రూ. 9.95కు పెరగనుంది. ముఖ్యంగా ప్రభుత్వ, […]

ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు..
Follow us

| Edited By:

Updated on: Feb 10, 2020 | 3:31 PM

Current Charges Increase: ఏపీ ప్రజలకు షాక్ తగిలింది. విద్యుత్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 సంవత్సరం గానూ విద్యుత్ రిటైల్ సప్లై టారిఫ్‌ను ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ తాజాగా విడుదల చేసింది. దీనితో 500 యూనిట్లు పైబడిన వినియోగదారులకు పెను భారం పడనుంది.

ఈ ప్రభావంతో ఏపీలో 500 యూనిట్లు పైబడి వాడుతున్న సుమారు 1.35 లక్షల వినియోగదారులకు యూనిట్‌కి రూ. 9.05నుంచి రూ. 9.95కు పెరగనుంది. ముఖ్యంగా ప్రభుత్వ, కొర్పొరెట్ సంస్థలపై అధిక భారం పడనుంది. పెంచిన చార్జీలతో దాదాపు రూ.1300 కోట్లు భారం పడనుంది. అటు ప్రభుత్వ పాలసీ ప్రకారం రైతులకు 9 గంటల విద్యుత్ అందించనున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెను భారం పడనుంది.

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు