టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోని
చెన్నై: చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ మరికాసేపట్లో జరగనుంది. ఇక చెన్నై జట్టు కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు పంజాబ్, చెన్నైలు.. చెరో మూడు మ్యాచుల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
చెన్నై: చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ మరికాసేపట్లో జరగనుంది. ఇక చెన్నై జట్టు కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు పంజాబ్, చెన్నైలు.. చెరో మూడు మ్యాచుల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.