ఏపీ కేబినెట్‌పై భేటీపై అదే సస్పెన్స్..

రేపటి ఏపీ కేబినెట్ భేటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ కావాల్సిన ఏపీ కేబినెట్‌కి ఎలక్షన్ కమిషన్ ఇంకా క్లియరెన్స్ రాలేదు. బహుశా ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం మరికాసేపట్లో భేటీ కాబోతుండటం హాట్ టాపిగ్గా మారింది. వీరిద్దరి మధ్య ప్రధానంగా ఏపీ కేబినెట్ భేటీ అజెండాపై చర్చ జరగనుందని సమాచారం. ఈ నెల 14న జరగాల్సిన […]

ఏపీ కేబినెట్‌పై భేటీపై అదే సస్పెన్స్..
Follow us

| Edited By:

Updated on: May 13, 2019 | 1:34 PM

రేపటి ఏపీ కేబినెట్ భేటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ కావాల్సిన ఏపీ కేబినెట్‌కి ఎలక్షన్ కమిషన్ ఇంకా క్లియరెన్స్ రాలేదు. బహుశా ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం మరికాసేపట్లో భేటీ కాబోతుండటం హాట్ టాపిగ్గా మారింది. వీరిద్దరి మధ్య ప్రధానంగా ఏపీ కేబినెట్ భేటీ అజెండాపై చర్చ జరగనుందని సమాచారం.

ఈ నెల 14న జరగాల్సిన ఏపీ కేబినెట్ ఎజెండాలోని అంశాల్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదానికి పంపించారు. ఎజెండాలోని అంశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రమణ్యం ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి ఆమోదించింది. ఆయా అంశాలను సీఈసీ ఆమోదం నిమిత్తం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలక్రిష్ణ ద్వివేదికి పంపించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఆ ఎజెండా కాపీని ఢిల్లీలోని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కు పంపించారు ద్వివేది. అయితే ఈ సాయంత్రానికి ఢిల్లీ నుంచి ఆమోదం లభించవచ్చని భావిస్తున్నారు. సీఈసీ నుంచి ఆమోదం లభిస్తే రేపు ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..