తెలుగు వార్తలు » క్రైమ్ » Page 460
పరాయి మోజులో పడి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకుంది. కట్టుకున్న వాడినే కాటికి పంపి ప్రియుడితో జల్సా చేయాలని చూసింది. బంధువుల అనుమానంతో విషయం వెలుగులోకి వచ్చి కటకటలాపాలైంది.
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. అర్ధరాత్రి దంపతులు నిద్రిస్తున్న సమయంలో అతికిరాతకంగా నరికి హతమార్చారు దుండగులు.
ఉత్తర ఆఫ్రికాలోని ఈజిప్ట్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు చనిపోయారు. ఈజిప్ట్లోని స్వాల్ యూబియా ప్రాంతంలో ఓ ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పింది.
Not Wearing Face Mask: ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ రూపంలో దేశం మొత్తం అతలాకుతలమవుతోంది. రోజురోజుకీ పెరుగుతోన్న పాజిటివ్ కేసులు భయాందోళనలను...
ఏజెన్సీలో గంజాయి గుప్పుమంటోంది.. అక్రమ దందాతో స్మగర్ల ఆగడాలకు అడ్డుకట్టపడటంలేదు. యువతే టార్గెట్ను చేసి గంజాయి మత్తులో దించుతున్న కిలాడీ లేడీని పోలీసులు అరెస్టు చేశారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు.
Austin Shooting In US: అమెరికాలో మళ్లీ గన్ కల్చర్ తారా స్థాయికి చేరింది. ఇటీవల అగ్రరాజ్యంలో తరచూ జరుగుతున్న కాల్పుల ఘటనలతో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం ఈ గన్ కల్చర్ అగ్రరాజ్యాన్ని
Oxygen Shortage in Madhya Pradesh: కరోనావైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. రెండురోజుల నుంచి రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతుండగా.. వేల సంఖ్యలో మరణాలు
Road Accident in UP: తల్లి అస్థికలను గంగలో కలిపేందుకు వెళుతుండగా.. ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దీంతో ఓ కుటుంబంలోని నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా
Samata And Hajipur Rape Cases: తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన రెండు కీలకమైన కేసుల్లో రావాల్సిన తుది తీర్పులు వాయిదా పడ్డాయి. ఇందులో ఒకటి ఆసిఫాబాద్ సమత అత్యాచార కేసు కాగా.. మరొకటి హాజీపూర్ వరుస హత్యల కేసు. రెండు కేసుల్లోని నిందితులకు ఉరి శిక్షను విధించాలని ఇప్పటికే గ్రామస్థులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సమత అత్యాచార కేసుల
మంగుళూరు విమానాశ్రయంలో బాంబు కేసు మలుపులు తిరుగుతోంది. నిందితుడు ఆదిత్యరావును కష్టడీలోకి తీసుకున్న పోలీసులకు షాక్లు తగులుతున్నాయి. అతడి బ్యాంకు లాకర్లో లభ్యమైన అనుమానస్పద రసాయనం ఏంటన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. సదరు పొడి ఏంటన్నది నిర్దారణ పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. అది ప్రాణాలను హరించే సైనైడ్
చిత్తూరు జిల్లాలో గ్రామ వాలంటీర్ తన చేతివాటం చూయించాడు. మహిళకు మాయమాటలు చెప్పి ‘అమ్మ ఒడి’ డబ్బులు స్వాహా చేశాడు. దీంతో మోసపోయామని తెలుసుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని వి.కోట మండలం ముదరందొడి పంచాయతీ నడిపేపల్లిలో మీరాజ్ అనే మహిళ కుటుంబంతో కలిసి నివశిస్తోంది. ఇటీవలే ప్రభుత్వం రిల
‘నా భార్యకు మళ్లీ పెళ్లి చేయండి.. నా చావుకు ఎవరూ కారణం కాదు.. నేనే చనిపోతున్నా.. మా నాన్నకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి.. అలాగే నాకు ఇవ్వాల్సిన డబ్బులతోనే కర్మఖాండ’ చేయలంటూ ఓ బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్లోని జూబ్లిహిల్స్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మంకు చెందిన చిత్తలూరి శ్రావణ్ కుమా
ఆడపిల్లలపై జరుగుతోన్న అఘాయిత్యాలను చూస్తుంటే ఏమైపోతోంది ఈ సభ్యసమాజం అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రెండురోజుల క్రితం అంతర్జాతీయ బాలికల దినోత్సవం, నేడు రిపబ్లిక్డే జరుపుకున్న తరుణంలో.. శ్రీకాకుళంలో ఓ దారుణ ఘటన అందరినీ కలిచివేసింది. వజ్రపుకొత్తూరు మండలం ధర్మవరంకు చెందిన ఓ బాలిక.. దారుణస్థితిలో హత్యకు గురైంది. పలాసలో ఇ�
Tribal Woman Raped in Khammam: ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. రఘునాథపాలెం మండలంకు చెందిన ఓ వివాహితను ఏడుగురు యువకులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి జరగ్గా.. శనివారం బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. హర్యాతండాకు చెందిన బాధితురాలు(35) శుక్రవారం రాత్రి ఒంటరి�
భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట్లో సీఆర్పీఎఫ్ కమాండో అనుమానాస్పద మృతి సంచలనమైంది. దక్షిణ ముంబైలోని విలాసవంతమైన ‘ఆంటాలియా’కు సెక్యూరిటీగా పని చేస్తున్న బొతారా డి రాంభాయ్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగింది. బుధవారం రాత్రి తన తుపాకీతో ఆయన కాల్చుకుని సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్త�
ముంబాయికి చెందిన ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్యకు పాల్పడింది. స్టార్ ప్లస్ ఛానెల్లో ప్రసారమయ్యే ‘దిల్ తో హ్యాపీ హై జీ’లో సిమ్మీ ఖోస్లోగా గుర్తింపు పొందిన శర్మ.. శుక్రవారం తన గదిలో ఆత్మహత్య చేసుకుంది. తన జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనలతో తీవ్ర మనస్తాపానికి గురైన సెజల్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తో
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. ఓ స్కూల్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న 9వ తరగతి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. ఈ విచారకర ఘటన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. వివరాల్లోకి వెళ్తే..బేతమంగళ హోబ్లీలో పూజిత అనే అమ్మాయి 9 తరగతి చదవుతుంది. శనివారం జరగాల్సిన యాన్వల్ డే సెలబ్రేషన్స్లో డ్యాన్స్ ప్రదర్శన ఇవ్వడం కోసం డ్యాన�
తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్, గంజాయి, మత్తుమందు కేసులు వెలుగు చూసిన ప్రతిసారి వీఐపీలు, ప్రముఖుల పేర్లు తెరమీదకు రావటం విస్మయానికి గురిచేస్తుంది. ముఖ్యంగా ప్రముఖుల పిల్లలే ఎక్కువగా ఈ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా, విశాఖపట్నంలో బయటపడ్డ గంజాయి స్మగ్లింగ్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. న�