తెలుగు వార్తలు » క్రైమ్ » Page 454
Former Zaheerabad MLA : జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ భాగన్న(86) అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. రాజకీయ ప్రస్థానంలో సర్పంచి,
Khashoggi Murder : సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చిక్కుల్లో పడ్డారు. వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగి హత్య వెనుక ఆయన హస్తం ఉన్నట్లు అమెరికా
ప్రకాశం జిల్లాలో వివాహిత ఆత్మహత్య కేసు ఊహించని టర్న్ తీసుకుంది. ముందు ఆమే బలవన్మరణానికి పాల్పడిందని బంధువులు సహా అందరూ భావించారు. కానీ ఇక్కడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Mumbai Virar railway station: దేశ ఆర్థిక రాజధాని ముంబై ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంది. ఉరుకులు పరుగుల జీవనంలో.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ రైల్వే స్టేషన్లో వ్యక్తి ఆత్మాహత్యాయత్నం..
Falaknuma jilten sticks : పాతబస్తీ కేంద్రంగా పేలుడు పదార్ధాలు తయరు చేస్తున్న ఓ గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్,..
Young man attack on traffic police : పోలీసులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్. జూబ్లీహిల్స్లో సీఐ,..
Mukesh Ambani: ముంబైలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియా దగ్గర పేలుడు పదార్థాలున్న కారు లభ్యమైన సంగతి..
హైదరాబాద్ మహానగరంలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిదిలో రూల్స్ బ్రేక్ చేసినందుకు మందలించిన పోలీసులపై దాడికి తెగబడ్డాడు.
Kozhikode railway station: కేరళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున తరలిస్తున్న పేలుడు పదార్థాలు..
అమెరికాలోని ఒక్లహామ్లో ఓ హంతకుడు పోలీసులకు చుక్కులు చూపించాడు. మోటరిస్టుపై కాల్పుల కేసులో నిందితుడిగా ఉన్న డమకో టేలర్ను పోలీసులు వెంబడించారు. అయితే లొంగిపోవాలని హెచ్చరించినా వినలేదు. టేలర్ కారు బ్రిడ్జిని ఢీ కొట్టి ఆగిపోయింది. కారులో నుంచి బయటికి వచ్చిన డమకో టేలర్ పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో కాసేపు బ్రిడ్
టెక్నాలజీని వాడుకుంటూ ఈజీగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడిన కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక్క ఫోన్ కాల్తో ఓ వ్యాపారిని బురిడీ కొట్టించి నిండా ముంచేశాడు. హైదరాబాద్ రామంతాపూర్కు చెందిన ఓ వ్యాపారికి.. తాను ఎయిర్టెల్ ఆఫీస్ ప్రతినిధి కిషోర్ అంటూ ఒక వ్యక్తి కాల్ చేశాడు. త్వరలోనే మీ సిమ్ బ్లాక్ అవుతుందని.. అలా
రోజురోజుకి కొందరు రాజకీయ నాయకుల ఆగడాలు శృతి మించుతున్నాయి. మహిళ అని కూడా చూడకుండా అప్పు తీర్చలేదని ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించాడు ఓ కాంగ్రెస్ కౌన్సిలర్ సోదరుడు. అందరూ చూస్తుండగానే రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి బెల్టుతో కొట్టాడు. కర్ణాటకలో అప్పుతీర్చలేదని మహిళను స్తంభానికి కట్టేయడం మరువక ముందే పంజాబ్ ముక్త్సర్లో ఈ �
సినిమాల్లో అయినా, నిజ జీవితంలో అయినా అమ్మాయిలకు రక్షణ కరువవుతోంది. ఒంటరిగా ఉన్నా.. గుంపులో ఉన్నా వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. వెండితెరపై తన టాలెంట్తో వెలిగిపోవాలని గుంటూరు నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. పరిస్థితులు ఆమెను అల్లకల్లోలం చేశాయి. సినిమాల్లో ఏదో అరకొర పాత్రలు చేస్తూ.. మరో వైపు హ
గుజరాత్ వడోదరలో విషాదం చోటుచేసుకుంది. ఓ హోటల్లో ఏడుగురు మృతి చెందారు. హోటల్కు సబంధించిన సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు అజయ్ వాసవ్, విజయ్ చౌహాన్, సహదేవ్ వాసవలను హోటల్ సిబ్బందిగా గుర్తించగా.. మిగిలిన నలుగురు.. ధబోయ్ ప్రాంతంలోని థువావికి చెందిన పారిశుద్ద్య కార్మికులని భావిస్తు�
రోజురోజుకు నగరంలో నేరాలు పెరిగిపోతున్నాయి. చట్టాలు ఎన్ని ఉన్నా.. భయం లేకుండా పోతోంది. అసభ్యకరంగా ప్రవర్తిస్తోన్న ఓ జంటను నిలదీసినందుకు ఓ యువకుడు బలయ్యాడు. రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డుపై జరిగిన ఈ ఉదంతంలో తీవ్రంగా గాయపడ్డ సాయిసాగర్ అనే యువకుడు.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ప్రాణాలువిడిచాడు. �
చిన్నపాటి క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్యపై అనుమానంతో గర్భిణీ అని కూడా చూడకుండా పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు భర్త నంబియార్. విజయవాడ కృష్ణలంకలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. శైలజ కృష్ణలంకలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. భర్త నంబియార్ గుడివాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పని చ�
జార్ఖండ్లో మావోయిస్టులు పంజా విసిరారు. సరైకెలా జిల్లాలో కూంబింగ్ చేపడుతున్న పోలీసుల వాహనంపై కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పోలీసుల నుంచి ఆయుధాలను తీసుకుని మావోయిస్టులు పరారయ్యారు. విషయం తెలిసిన వెంటనే జంషెడ్పూర్ సిటీ పోలీస్ సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ అదనపు బలగాల�
పేరుకు అతనొక హీరో.. కానీ సీక్రెట్గా చేసేవన్నీ తప్పుడు పనులే. కన్నడ ఇండస్ట్రీలో హీరోగా ప్రయత్నాలు చేస్తున్న ఓ వ్యక్తి.. తన నటనతో ఒక అమ్మాయిని ప్రేమలో పడేశాడు. అప్పటికే అతనికి పెళ్ళైనా.. ఆ విషయాన్ని దాచి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. తీరా విషయం తెలిసుకున్న ఆ యువతి అతనిని నిలదీస్తే.. అడ్డు తొలగించుకోవడం కోసం మాస్టర్ ప్�
ఆటవిక చర్యలకు ఇప్పుడు కర్ణాటక కూడా కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. అప్పు చెల్లించలేదని ఓ మహిళను కరెంట్ స్థంభానికి కట్టేసి చెప్పులతో దాడి చేశారు. ఈ అమానవీయ సంఘటన కర్ణాటక చామరాజనగర్ జిల్లాలోని కొడిగేహళ్లిలో చోటు చేసుకుంది. రాజమణి అనే మహిళ ఓ వ్యక్తి వద్ద రూ. 50 వేలు అప్పుగా తీసుకున్నది. ఆ డబ్బులు తిరిగి చెల్లించడంలో కాస్త ఆల