హోదాపై మీరేం చేస్తారు..? జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. వైసీపీ ఏపీకి ప్రత్యేక హోదా తెస్తుందని నమ్మి 22 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారన్నారు. టీడీపీ సరైన నియమాలు పాటించక విఫలమైందని.. కానీ వైసీపీ కేంద్రంతోనే తేల్చుకోవాలన్నారు. ఏపీకి హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పిన నేపథ్యంలో.. దీనిపై సీఎం అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే.. అఖిల పక్ష బృందాన్ని ప్రధాని దగ్గరకు తీసుకువెళ్లి చర్చించాలన్నారు. హోదా కోసం […]

హోదాపై  మీరేం చేస్తారు..? జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2019 | 1:25 PM

ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. వైసీపీ ఏపీకి ప్రత్యేక హోదా తెస్తుందని నమ్మి 22 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారన్నారు. టీడీపీ సరైన నియమాలు పాటించక విఫలమైందని.. కానీ వైసీపీ కేంద్రంతోనే తేల్చుకోవాలన్నారు. ఏపీకి హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పిన నేపథ్యంలో.. దీనిపై సీఎం అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే.. అఖిల పక్ష బృందాన్ని ప్రధాని దగ్గరకు తీసుకువెళ్లి చర్చించాలన్నారు. హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని లేఖలో స్పష్టం చేశారు సీపీఐ నేత రామకృష్ణ. హోదా కోసం మీతో మేము కూడా కలిసి వస్తామని పేర్కొన్నారు.

కాగా.. సోమవారం ఏపీ సహా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.

క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...