కరోనా రోగికి గుండెపోటు, అయినా నిలిచి గెలిచాడు

ఇటీవల ఓ 32 ఏళ్ల కోవిడ్ -19 పాజిటివ్ రోగి గుండెపోటుకు గురయ్యాడు.  ఊపిరితిత్తులు కూడా తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి. దీంతో  నగరంలోని ఓ ఆసుపత్రిలో అతడికి యాంజియోప్లాస్టీ చేశారు.

కరోనా రోగికి గుండెపోటు, అయినా నిలిచి గెలిచాడు
Follow us

|

Updated on: Sep 18, 2020 | 6:42 PM

ఇటీవల ఓ 32 ఏళ్ల కోవిడ్ -19 పాజిటివ్ రోగి గుండెపోటుకు గురయ్యాడు.  ఊపిరితిత్తులు కూడా తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి. దీంతో  నగరంలోని ఓ ఆసుపత్రిలో అతడికి యాంజియోప్లాస్టీ చేశారు. దీంతో అతడు క్రమక్రమంగా కోలుకుంటున్నారు.  మొదట జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో రోగి హార్ట్ స్ట్రోక్ కు గురయ్యాడు. యాంజియోగ్రామ్ చేయగా అతడికి రెండు రక్త నాళాలు పూర్తిగా బ్లాక్ అయినట్లు తేలింది. మూడవ రక్తనాళం 95% మూసుకుపోయింది. వీటికి తోడు అతడు కోవిడ్ సోకినట్టు తేలింది. రెండు లంగ్స్ కూడా పూర్తిగా పాడయినట్లు పరీక్షల ద్వారా డాక్టర్లు గుర్తించారు. 

” ఈ కేసుకు సంబంధించి మా మొదటి అడుగు రోగి రక్తపోటును నిర్ధారించడం. అది స్థిరపడిన తర్వాతే తదుపరి చికిత్స ప్రారంభించాం.ఇంట్రా-ఆరోటిక్ బెలూన్ పంప్ ఉపయోగించి ప్రీ-ప్రొసీజర్, ఎలిక్టివ్ ఇంట్యూబేషన్ జరిపాం. ఆ తర్వాత డ్రగ్-ఎలుటింగ్ స్టీతో బహుళ-నాళాల పెర్క్యుటేనియస్ యాంజియోప్లాస్టీ చేశాం” అని మెడికోవర్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ అనిల్ తెలిపారు. 

Also Read :

అలెర్ట్ : కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక

ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధింపు

అక్రమ మద్యం కోసం మరో రూటు, ఏకంగా ఆర్టీసీ బస్సులో

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు