మనుషులపై కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించిన అమెరికా సంస్థ

మనుషులపై కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించింది అమెరికాకు చెందిన నోవావాక్స్ అనే సంస్థ. ప్రపంచాన్ని మొత్తం అస్తవ్యక్తం చేసి లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనాకు టీకా కనుగొనేందుకు..

మనుషులపై కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించిన అమెరికా సంస్థ
Follow us

| Edited By:

Updated on: May 26, 2020 | 1:14 PM

మనుషులపై కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించింది అమెరికాకు చెందిన నోవావాక్స్ అనే సంస్థ. ప్రపంచాన్ని మొత్తం అస్తవ్యక్తం చేసి లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనాకు టీకా కనుగొనేందుకు.. వివిధ కంపెనీలకు చెందిన సంస్థలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా అమెరికాకు చెందిన నోవావాక్స్ అనే సంస్థ మానవులపై కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియాలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అలాగే ప్రాణాంతక కరోనాకు ఈ ఏడాదిలోనే వ్యాక్సిన్ తయారు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు నోవావాక్స్ రీసెర్చ్ చీఫ్ డాక్టర్ గ్రెగొరీ గ్లెస్. నానో పార్టికల్ ఫ్లూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన తరహాలోనే కరోనా టీకాను తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు.

కాగా జెనెటిక్ ఇంజనీరింగ్ సహాయంతో నోవావాక్స్ సంస్థ.. స్పైక్ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేసింది. ల్యాబ్‌లో పెద్ద మొత్తం అభివృద్ధి చేసి.. వైరస్‌ సైజులోనే ఉన్న నానో పార్టికల్స్‌లో ఈ ప్రోటీన్లను ప్యాకేజ్ చేసి మనుషులపై ప్రయోగిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

ఇప్పటికే చైనా, అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో దాదాపు డజనుకు పైగా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభ దశలోనే ఉన్నాయి. అయితే వీటిలో కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. వైరస్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రూపంలో రూపాంతరం చెందుతుందని హైదరాబాద్ సీసీఎఎబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. కాబట్టి.. వ్యాక్సిన్ బయటకొచ్చినా.. అది ఎవరిపై ఎలా పనిచేస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Read More: 

మరో 30 రోజుల్లో కరోనా కేసులు పది రెట్లు పెరిగే అవకాశం.. నిపుణుల వార్నింగ్

వరంగల్ మర్డర్ మిస్టరీ: 9 కాదు 10 హత్యలు.. బతికుండగానే.. చంపేశాడు

బలహీనపడ్డ భూ అయస్కాంత క్షేత్రం.. సెల్‌ఫోన్, శాటిలైట్లు పనిచేయకపోవచ్చు!

జబర్దస్త్ నటికి వేధింపులు.. అర్థరాత్రి నడిరోడ్డుపై బైక్ ఆపేసి అసభ్యకరమైన ప్రవర్తన..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..