కరోనా అలెర్ట్.. ఏపీ, తెలంగాణలకు ప్రత్యేక నోడల్ అధికారులు..
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పంజా విసురుతుండటంతో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వైరస్ నివారణ చర్యలకు సంబంధిత అంశాల పర్యవేక్షణకు రెండు రాష్ట్రాలకు నోడల్ అధికారులను నియమించింది. ఏపీ నోడల్ అధికారిగా సీనియర్ ఐఏఎస్ ఎస్. సురేష్ కుమార్ను నియమించగా.. తెలంగాణకు సంజయ్ జాజును ప్రత్యేక నోడల్ అధికారిగా నియమించింది. కాగా, ఏపీలో రెండు కరోనా కేసులు.. తెలంగాణలో 13 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల […]
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పంజా విసురుతుండటంతో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వైరస్ నివారణ చర్యలకు సంబంధిత అంశాల పర్యవేక్షణకు రెండు రాష్ట్రాలకు నోడల్ అధికారులను నియమించింది. ఏపీ నోడల్ అధికారిగా సీనియర్ ఐఏఎస్ ఎస్. సురేష్ కుమార్ను నియమించగా.. తెలంగాణకు సంజయ్ జాజును ప్రత్యేక నోడల్ అధికారిగా నియమించింది. కాగా, ఏపీలో రెండు కరోనా కేసులు.. తెలంగాణలో 13 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 166కు చేరుకుంది.
For More News:
కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్కు మిగిలింది 30 రోజులు మాత్రమే
కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…
ఫ్లాష్ న్యూస్: కరోనా ప్రభావం.. సీబీఎస్ఈ, జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా..
Breaking: తెలంగాణలో ఒక్క రోజులోనే 8 కరోనా పాజిటివ్ కేసులు..
కరోనా ఎఫెక్ట్.. ఒకేసారి ఆరు నెలల రేషన్ సరుకులు…
Breaking: ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు..
కరోనా భయం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వేల కోళ్లు సజీవ సమాధి..