100 Million: ప‌ది కోట్లు దాటిన క‌రోనా బాధితుల సంఖ్య‌… ప్ర‌పంచ జ‌నాభాలో ఎంత శాతం మందికి క‌రోనా సోకిందంటే..?

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ సోకిన వారి సంఖ్య ప‌ది కోట్లు దాటింది. క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య 21 ల‌క్ష‌లు....

100 Million: ప‌ది కోట్లు దాటిన క‌రోనా బాధితుల సంఖ్య‌... ప్ర‌పంచ జ‌నాభాలో ఎంత శాతం మందికి క‌రోనా సోకిందంటే..?
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 30, 2021 | 6:49 AM

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ సోకిన వారి సంఖ్య ప‌ది కోట్లు దాటింది. క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య 21 ల‌క్ష‌లు దాటిన‌ట్లు గ‌ణాంకాలు తెలుపుతున్నాయి. ప్ర‌తి 7.7 సెక‌న్ల‌కు ఓ వ్య‌క్తికి వైర‌స్ సంక్ర‌మిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌తి రోజు స‌గ‌టున 6,68,250 కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. ప్ర‌పంచ జ‌నాభాలో 1.3 శాతం మందికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించిందని డ‌బ్ల్యూహెచ్ఓ లెక్క‌లు చెబుతున్నాయి.

మ‌ర‌ణాల రేటు ఎంతంటే..?

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ మ‌ర‌ణాల రేటు 2.15 శాతం ఉన్న‌ట్లు తేలింది. వైర‌స్ ప్ర‌భావానికి గురైన దేశాల్లో అమెరికా, ఇండియా, బ్రెజిల్‌, ర‌ష్యా, యూకే వ‌రుస స్థానాల్లో ఉన్నాయి. అయితే క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు 5 కోట్లు చేరేందుకు 11 నెల‌ల స‌మ‌యం ప‌ట్ట‌గా… మూడు నెల‌ల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది.

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.