తెలుగు వార్తలు » CoronaVirus » Page 915
Government confirmed corona vaccine price: మార్చి 1వ తేదీ నుంచి పెద్ద ఎత్తున చేపట్టనున్న రెండో దశ కరోనా వ్యాక్సిన్కు సంబంధించి ధరను ఖరారు చేసింది ప్రభుత్వం. 60 ఏళ్ళకు పైబడి వారితోపాటు 45 ఏళ్ళు దాటి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రెండో దశలో వ్యాక్సిన్ వేయబోతున్నారు. పది వేల ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగాను.. 20 వేల ప్రైవేటు ల్యాబులు, ఆసుపత్�
Coronavirus: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల అధికారులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ..
Covid Vaccine: కరోనా వైరస్ వ్యాక్సిన్ ని ప్రైవేటు హాస్పిటల్స్ లో డోసు 250 రూపాయలకు ఇచ్ఛే సూచనలున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే ఇస్తున్నప్పటికే ప్రైవేటు ఆస్పత్రుల్లో..
మార్చి 1 నుండి రెండవ దశ కరోనా టీకాలు వేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ దశలో, 60 ఏళ్లు పైబడిన వారికి, 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్నవారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
Covid Vaccine: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా..
Covid-19 Cases Surge: భారత్లో ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.. మరోవైపు కరోనావైరస్ కేసుల ఉధృతి కూడా నిరంతరం పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఇటీవల..
Reduce COVID Transmission At Retail Stores: వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. ఇంకా కరోనా మహమ్మారి భయం ప్రజలను వెంటాడుతూనే ఉంది. ఓవైపు కేసుల సంఖ్య తగ్గుతుందని సంతోషించేలోపే మరోసారి...
Coronavirus updates in India: దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు కాస్త.. మళ్లీ పెరుగుతుండటంతో అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఏడు రాష్ట్రాల్లో..
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు విస్తృతంగా కొవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. అయితే, ఈ వారాంతంలో..
ప్రపంచ దేశాల ఉమ్మడి శత్రువుగా మారిన కరోనావైరస్(కొవిడ్-19)ను ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధమైంది. వ్యాధిని కట్టడి చేసేందుకు ఇప్పటికే ఎన్నో చర్యలను చేపట్టింది. ఈ క్రమంలో దేశంలో కరోనా వైరస్ తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోదీ...
Coronavirus Effect: భారత్పై కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు 166 నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వైరస్ను కట్టడి చేసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మాల్స్, విద్యాసంస్థలు, థియేటర్లను మూసివేయగా.. మిగిలిన రాష్ట్రా�
మార్చి 14..ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్, ఎస్ 9 బోగీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు మార్చి 14కు, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్కు ఏంటి లింకు..? ఆ రోజున ఎస్9 బోగీలో ఏం జరిగింది..? ఇదే ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది...
Coronavirus Outbreak: తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడ్డవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజులోనే ఏకంగా 8 మందికి ఈ వైరస్ నిర్ధారణ అయింది. ఇక ఈ ఎనిమిది మందిలో ఏడుగురు ఇండోనేసియా పౌరులు కాగా.. మరొకరు స్కాట్ల్యాండ్ నుంచి మేడ్చల్ వచ్చిన ఓ యువకుడుగా గుర్తించారు. దీనితో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 13కు చేరుకుంది. మొట్టమొదటి కర�
COVID 19: దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈతో సహా దేశవ్యాప్తంగా జరుగుతోన్న అన్ని బోర్డు పరీక్షలను మార్చి 31 వరకు వాయిదా వేయాలని కోరింది. దీనిపై విద్యార్థులకు ఎలాంటి ఆందోళనలు లేకుండా హెల్ప్లైన్ నెంబర్లను ఏర్పాటు చేసి సమాచారాన్ని అందించాలని విజ
కరోనా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉందో తెలిసిందే. తాజాగా మనదేశంలో కూడా దీని వ్యాప్తి విస్తరిస్తుండటంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ ప్రభావంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో 152 మంది ఈ వైరస్ సోకి ఆస్పత్రిపాలయ్యారు. దీంతో అంతా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే తెలంగాణలో కూడా ఆర�
కరోనా ప్రభావం దేశ వ్యాప్తంగా చూపిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. గత ఫిబ్రవరి నెలలో మనదేశంలోకి కూడా ప్రవేశించింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను అరికట్టేందుకు అనేక ప్రయత్నాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పుదుచ్చేరి పలు కఠని చర్యలు చేపడుతోంది. ఇక గురువారం నుంచి అక్కడ అన్ని లిక్కర్ బార్లను మూసివేయాలంటూ
ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనాకు బయపడుతుంటే.. సీఏఏ నిరసనకారులు మాత్రం తమకేమీ పట్టడంలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ మంది ఒకేచోట గుంపులుగుంపులుగా ఉండొద్దని ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నా కూడా.. సీఏఏ నిరసనకారులు పట్టించుకోవడం లేదు. చెన్నై వీధుల్లో ఏకంగా ఐదువేల మంది ఒకేసారి గుంపులు గుంపులు గుమికూడారు. సీఏఏని
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే ఎనిమిది వేల మందిని బలిగొంది. అంతేకాదు దీని బారినపడి రెండు లక్షల మంది వరకు ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఇది మనదేశంలో కూడా వ్యాప్తిచెందుతోంది. కరోనా ప్రభావంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 150 మందికి పాజిటివ్గా తేలింది. ప్రజలు ఎప్ప�
దేశంలో ఇప్పటివరకు కరోనా కన్ఫార్మ్ కేసులు 126 నమోదయ్యాయి. వీటిలో విదేశీయులకు సంబంధించి 25 నమోదు కాగా.. డిశ్చార్జ్ కేసులు 14, డెత్ కేసులు మూడు ఉన్నాయి.