తెలుగు వార్తలు » CoronaVirus » Page 2
Covid vs Seasonal Fever: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్నపాటి తుమ్ము, దగ్గు వచ్చినా కరోనా అంటూ భయపడే పరిస్థితి ఏర్పడింది. నిజానికి కోవిడ్ నిర్ధారణ కోసం..
యూకేకు వెళ్లే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది.
covid vaccine: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. టీకా వచ్చిందని ఊపిరి పీల్చుకునే సమయానికి.. నేను ఇంకా ఉన్నానని రుజువు చేస్తూ..
Mother, son in cemetery: కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. ఈ వైరస్ గురించి ప్రతి ఒక్కరిలో ఆందోళన నెలకొంది. ఓ వ్యక్తి నుండి మరో వ్యక్తికి సంక్రమించే
Corona Virus: ప్రస్తుతం ప్రపంచంలో కరోనా రకరకాల వేరియెంట్స్ వెలుగులోకి వస్తున్నాయి. దీంతో మాస్క్ లు లేకుండా బయటకు రావద్దని ప్రతి ఒక్క దేశం..
ఫస్ట్ వేవ్లో భయపడిందంతా సెకండ్వేవ్లో జరుగుతోంది. ఫస్ట్వేవ్లో భేష్ అనిపించుకున్న భారత్.. సెకండ్వేవ్లో ప్రపంచాన్ని భయపెడుతోంది.
వచ్చే నెల 1 నుంచి రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. 18 ఏళ్ళు పైబడినవారికి కూడా ఫ్రీగా టీకామందు ఇవ్వాలని...
Corona Effect: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసేస్తోంది. రోజురోకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు పరిస్థితులను చక్కదిద్దే పనిలో పడ్డాయి. ఇప్పటికే...
India Coronavirus updates: దేశంలో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గత ఐదు రోజుల నుంచి నిత్యం రెండు లక్షలకుపైగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో
ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రమవుతోంది. కరోనా రోగుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండటం, బెడ్ల కొరతతో బాటు ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత మరికొన్ని గంటలకు మించి ఉండబోదని...
కరోనా వైరస్ రెండో వేవ్లో విరుచుకుపడుతున్న వేళ ప్రధాని మోదీ మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో లాక్డౌన్పై క్లారిటీ ఇచ్చారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను చివరి అస్త్రంగానే భావించాలన్నారు ప్రధాని.
కరోనా కల్లోల పరిస్థితుల్లో ప్రధాని మోడీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చాలా విషయాలపై చర్చించారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి అయన వివరించారు....
కరోనా యోధులకు బీమా కవర్ చేసేందుకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద ఇన్సురెన్స్ కంపెనీ చేత అన్ని క్లెయిమ్స్ పరిష్కరించనున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న వేళ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర పరిపాలనకు సహాయం అందించాలని రాజ్నాథ్ సింగ్ సైన్యానికి సూచించారు.
కరోనా మొదటిసారి వచ్చినపుడు దానిగురించి ఏమీ తెలియక పోవడం వలన అందరూ జాగ్రత్త పడ్డారు. ఏం చేస్తే ఏమవుతుందో అనే భయంతో.. డాక్టర్లు ఎలా చెబితే అలా విన్నారు. మాస్క్ పెట్టండి అంటే పెట్టారు.. గంట కొట్టండి అంటే కొట్టారు..
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్ వెల్లడించారు.
TS Night Curfew : దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కోరలు చాస్తోంది.. సెకండ్ వేవ్ లో రోజు రోజుకీ భారీగా కేసులు నమోదవుతూ ప్రజలను భయబ్రాంతులకు..
Corona Virus: దేశంలో కరోనా విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్త కరోనా వేరియంట్లు అత్యంత ప్రమాదకర వైరస్లుగా..
దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఈసీని కూడా మహమ్మారి వదలలేదు . చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ లకు కూడా కరోనా పాజిటివ్ సోకింది.
