Coronavirus News Live Updates : దేశంలో 24 గంటల్లో 12,689 మందికి కరోనా నిర్ధారణ.. 137 మంది మృతి

ఓ వైపు కరోనా వైరస్ నివారణ కోసం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసుల నమోదు నిలకడగా కొనసాగుతుంది. గత 24గంటల్లో 12, 689 కొత్త పాజిటివ్ కేసులు..

Coronavirus News Live Updates : దేశంలో 24 గంటల్లో 12,689 మందికి కరోనా నిర్ధారణ.. 137 మంది మృతి
Follow us

|

Updated on: Jan 27, 2021 | 10:53 AM

Indian Coronavirus: ఓ వైపు కరోనా వైరస్ నివారణ కోసం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసుల నమోదు నిలకడగా కొనసాగుతుంది. గత 24గంటల్లో 12, 689 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య సిబ్బంది తెలిపింది. అంతేకాదు ఒక్కరోజే 13,320 మంది కోలుకున్నారని ఈ రోజు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. దేశంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,89,527కు చేరుకుంది. మొత్తం ఇప్పటి వరకూ 19,36,13,120 కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. ఇక గత 24గంటల్లో 5,50,426 శాంపిళ్లను పరీక్షించమని పేర్కొంది. ఇక మరోవైపు జనవరి 16 నుంచి చేపట్టిన తొలిదశ టీకా కార్యక్రమంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 20,29,480 మందికి వ్యాక్సిన్లు వేశారు. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ను ఎగుమతి చేస్తూనే మన దేశంలో రెండో దశ లో వ్యాక్సిన్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

Also Read:

దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..