షాకింగ్.. టీవీ జర్నలిస్టుకు కరోనా..!
మధ్యప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు.. మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. భోపాల్ లోని ఓ టీవీ జర్నలిస్టుకు కూడా కరోనా వైరస్ సోకింది. కొద్ది రోజుల క్రితమే అక్కడ.. మాజీ సీఎం ప్రెస్మీట్కు హాజరైన ఓ రిపోర్టర్కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మాజీ సీఎం కమల్నాథ్ క్వారంటైన్లో ఉన్నారు. తాజాగా టీవీ జర్నలిస్టుకు రావడం కలకలం రేపుతోంది. దీంతో భోపాల్ నగరంలో […]
మధ్యప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు.. మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. భోపాల్ లోని ఓ టీవీ జర్నలిస్టుకు కూడా కరోనా వైరస్ సోకింది. కొద్ది రోజుల క్రితమే అక్కడ.. మాజీ సీఎం ప్రెస్మీట్కు హాజరైన ఓ రిపోర్టర్కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మాజీ సీఎం కమల్నాథ్ క్వారంటైన్లో ఉన్నారు. తాజాగా టీవీ జర్నలిస్టుకు రావడం కలకలం రేపుతోంది. దీంతో భోపాల్ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 91కి చేరింది. కాగా.. రాష్ట్రంలో మొత్తం.. 313 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 14 మంది ప్రాణాలు కోల్పోయారు.