మద్యం తాగితే కరోనా పోతుంది.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

కరోనాకు లిక్కర్‌తో చెక్ పెట్టొచ్చునట.! ఎలాగైతే చేతులను ఆల్కహాల్‌తో శుభ్రంగా కడుక్కుంటే కరోనా రాదో.. అలాగే మద్యాన్ని తీసుకుంటే గొంతులో ఉన్న కరోనా అంతమైపోతుందట.. ఈ వ్యాఖ్యలు చేసింది స్వయానా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్ పూర్. రాజస్తాన్ రాష్ట్రంలో మద్యం షాపులు తెరవాలంటూ ఆయన సీఎం అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో వైన్ షాపులు తెరవాలని డిమాండ్ చేస్తూ భరత్ సింగ్ ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. లాక్ డౌన్ వల్ల లిక్కర్ […]

మద్యం తాగితే కరోనా పోతుంది.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..
Follow us

|

Updated on: May 01, 2020 | 4:06 PM

కరోనాకు లిక్కర్‌తో చెక్ పెట్టొచ్చునట.! ఎలాగైతే చేతులను ఆల్కహాల్‌తో శుభ్రంగా కడుక్కుంటే కరోనా రాదో.. అలాగే మద్యాన్ని తీసుకుంటే గొంతులో ఉన్న కరోనా అంతమైపోతుందట.. ఈ వ్యాఖ్యలు చేసింది స్వయానా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్ పూర్. రాజస్తాన్ రాష్ట్రంలో మద్యం షాపులు తెరవాలంటూ ఆయన సీఎం అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాశారు.

రాష్ట్రంలో వైన్ షాపులు తెరవాలని డిమాండ్ చేస్తూ భరత్ సింగ్ ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. లాక్ డౌన్ వల్ల లిక్కర్ దుకాణాలు మూసివేయడంతో రాష్ట్రానికి ఆర్ధికంగా భారీ నష్టం జరిగిందన్నారు. అంతేకాక రాష్ట్రంలో అక్రమ మద్యం సేవించడం కంటే షాపులు తెరవడమే మంచిదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు మద్యం దుకాణాల మూసివేత కారణంగా రాష్ట్రంలో అక్రమ మద్యం దండా ఎక్కువైందని.. దీని వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతోందని భరత్ సింగ్ అన్నారు. కాగా, ఇప్పటికైనా ప్రభుత్వం అలోచించి వైన్ షాపులు తెరిస్తే మందుబాబులు హ్యాపీగా ఉంటారని.. అలాగే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని భరత్ సింగ్ వెల్లడించారు.

Read This: మందుబాబులకు గుడ్ న్యూస్.. లాక్ డౌన్ తర్వాత తెరుచుకోనున్న మద్యం షాపులు!

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు