గుడ్‌ న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం అధికారులు విడుదల చేసిన లెక్కల ప్రకారం.. తెలంగాణలో కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా..ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం 487 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. ఇప్నటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 45 మంది కరోనాను జయించారని.. ప్రస్తుతం 430 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఏపీలో మొత్తం 381 కేసులు నమోదయ్యాయి. ఇవాళ […]

గుడ్‌ న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..
Follow us

| Edited By:

Updated on: Apr 10, 2020 | 8:42 PM

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం అధికారులు విడుదల చేసిన లెక్కల ప్రకారం.. తెలంగాణలో కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా..ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం 487 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. ఇప్నటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 45 మంది కరోనాను జయించారని.. ప్రస్తుతం 430 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇక ఏపీలో మొత్తం 381 కేసులు నమోదయ్యాయి. ఇవాళ గుంటూరు జిల్లాలో 7, తూర్పుగోదావరి జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాల్లో 2 కేసులు నమోదయ్యాయి.