భారత్‌లో 5 వేలు దాటిన కరోనా మరణాలు..

భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో ఏకంగా 8,380 కేసులు నమోదు కాగా.. వైరస్ కారణంగా 193 మంది మృతి చెందారు. దీనితో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,82,143కి చేరినట్లు తాజా బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అంతేకాక ఇప్పటివరకు దేశంలో ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కాగా, 86,963 మంది కరోనా నుంచి […]

భారత్‌లో 5 వేలు దాటిన కరోనా మరణాలు..
Follow us

|

Updated on: May 31, 2020 | 11:44 AM

భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో ఏకంగా 8,380 కేసులు నమోదు కాగా.. వైరస్ కారణంగా 193 మంది మృతి చెందారు. దీనితో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,82,143కి చేరినట్లు తాజా బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అంతేకాక ఇప్పటివరకు దేశంలో ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కాగా, 86,963 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. 89,995 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అటు 5,164 మంది వైరస్ బారిన పడి మరణించారు.

ఇదిలా ఉంటే దేశంలో మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తోంది. ఈ రాష్ట్రంలోనే అత్యధిక కేసులు(65168), మరణాలు(2197) సంభవించాయి. ఆ తర్వాత తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. అయితే భారత్‌లో రికవరీ రేటు పెరుగుతుండటంతో ప్రజలు కాస్త ఊరట కలిగిస్తోంది.

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ