దేశంలో 81,970 కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో 100 మరణాలు..

దేశంలో కరోనా వైరస్ ఉద్దృత్తి  కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 3,967 కేసులు నమోదు కాగా, 100 మంది ప్రాణాలు విడిచారు. దీనితో ఇప్పటివరకు 81970 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందులో 51401 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 27919 మంది కోలుకున్నారని వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 2649కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, […]

Follow us

|

Updated on: May 15, 2020 | 5:59 PM

దేశంలో కరోనా వైరస్ ఉద్దృత్తి  కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 3,967 కేసులు నమోదు కాగా, 100 మంది ప్రాణాలు విడిచారు. దీనితో ఇప్పటివరకు 81970 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందులో 51401 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 27919 మంది కోలుకున్నారని వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 2649కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్, గుజరాత్‌, యూపీలలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది.

Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

తాజా సమాచారం ప్రకారం ఏపీ-2205, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ – 33, అరుణాచల్ ప్రదేశ్ – 1, అస్సాం – 87, బీహార్ – 994, ఛండీగర్-191, ఛత్తీస్‌ఘడ్‌-60, దాదర్ నగర్ హవేలీ- 1, ఢిల్లీ-8470, గోవా-14, గుజరాత్-9591, హర్యానా-818, హిమాచల్‌ప్రదేశ్-74, జమ్ముకశ్మీర్-983, జార్ఖండ్ – 197, కర్ణాటక- 987, కేరళ-560, లడాక్-43, మధ్యప్రదేశ్‌-4426, మహారాష్ట్ర-27524, మణిపూర్‌-3, మిజోరం- 1, మేఘాలయా- 13, నాగాలాండ్- 0, ఒడిశా – 611, పుదుచ్చేరి -13, పంజాబ్-1935, రాజస్థాన్-4534, తమిళనాడు-9674, తెలంగాణ-1414, త్రిపుర – 156, ఉత్తరాఖండ్ – 78, యూపీ-3902, పశ్చిమ బెంగాల్-2377 కేసులు ఉన్నాయి. అటు కరోనా మరణాలు అత్యధికంగా మహారాష్ట్ర(1019)లో సంభవించగా.. ఆ తర్వాత గుజరాత్(586), మధ్యప్రదేశ్(237), వెస్ట్ బెంగాల్(215), రాజస్తాన్‌(125)రాష్ట్రాలు ఉన్నాయి.

Read This: ఫెయిలైన స్టూడెంట్స్‌కు మళ్లీ పరీక్షలు..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..