కరోనా కలవరం.. దేశంలో 2069 కేసులు, 53 మరణాలు..

Coronavirus Updates: దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 29 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించగా… రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2069కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే ఈ మహమ్మారి కారణంగా 53 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఈ వైరస్ బారి నుంచి156 మంది కోలుకున్నారు. For More News: మందుబాబులకు మరో షాక్.. […]

Follow us

|

Updated on: Apr 02, 2020 | 11:12 PM

Coronavirus Updates: దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 29 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించగా… రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2069కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే ఈ మహమ్మారి కారణంగా 53 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఈ వైరస్ బారి నుంచి156 మంది కోలుకున్నారు.

For More News:

మందుబాబులకు మరో షాక్.. మద్యం అమ్మకాలు ఇక లేనట్లే..

కరోనాను దాచిపెట్టిన చైనా.. బయటపడ్డ సంచలన రహస్యాలు..

కరోనా లాక్ డౌన్.. రూల్స్ అతిక్రమిస్తే కాల్చెయ్యండి..

కిమ్ ఇలాకాలో.. నో కరోనా.. నిజమేనా.!

ఏప్రిల్ 15 నుంచి టికెట్ల రిజర్వేషన్లు.. రైల్వే శాఖ క్లారిటీ..

ఆరు వారాల చిన్నారిని మింగేసిన క‌రోనా…

లాక్ డౌన్ వేళ.. కార్లు, బైకులు వాడితే సీజ్.. పోలీసుల హెచ్చరిక..

ఆపరేషన్ నిజాముద్దీన్.. మర్కజ్ చీఫ్‌తో సహా ఏడుగురికి నోటిసులు..