Breaking: ఏపీలో కొత్తగా 14 కరోనా కేసులు.. ఇద్దరు మృతి..
Coronavirus Updates: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇక తాజాగా రాష్ట్రంలో 14 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 5, అనంతపురంలో 3, కర్నూలులో 3, గుంటూరులో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 14 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 266కి పెరిగింది. అటు ఇప్పటివరకు ఐదుగురు పేషంట్లు కరోనా నుంచి రికవరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, ఈ వైరస్ […]
Coronavirus Updates: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇక తాజాగా రాష్ట్రంలో 14 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 5, అనంతపురంలో 3, కర్నూలులో 3, గుంటూరులో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 14 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 266కి పెరిగింది. అటు ఇప్పటివరకు ఐదుగురు పేషంట్లు కరోనా నుంచి రికవరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, ఈ వైరస్ కారణంగా అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీనితో రాష్ట్రంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఇక అత్యధికంగా కర్నూలు జిల్లాలో 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కరోనా ఫ్రీ నగరాలు అయ్యాయి.
జిల్లాల వారీగా కేసుల వివరాలు…
- అనంతపురం – 6
- చిత్తూరు – 17
- తూర్పు గోదావరి – 11
- గుంటూరు – 32
- కడప – 23
- కృష్ణ – 28
- కర్నూలు – 56
- నెల్లూరు – 34
- ప్రకాశం – 23
- శ్రీకాకుళం – 0
- విశాఖపట్నం – 20
- విజయనగరం – 0
- వెస్ట్ గోదావరి – 16
For More News:
ఫ్లాష్: లాక్ డౌన్.. ఇళ్లల్లోనే జనాలు.. ఏపీలో తగ్గిన నేరాలు..
వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా.. ఎమోషనల్ అయిన గెటప్ శ్రీను..
కరోనా విలయం.. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కేసులు, 69 వేల మృతులు..
2011 ప్రపంచకప్ ఫైనల్: యువరాజ్ స్థానంలో ధోనిని ముందు వెళ్లమన్నా..
డాక్టర్ల నిర్లక్ష్యం.. ఐసీయూ తాళాలు దొరక్క వృద్ధురాలు మృతి..
ఫ్లాష్ న్యూస్: దేశంలో 4000 దాటిన పాజిటివ్ కేసులు.. ఆ 11 రాష్ట్రాల్లోనే అత్యధికం…
డేంజర్ బెల్స్: మరిన్ని రోజులు లాక్ డౌన్ పొడిగింపు..!
సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.