కరోనా మరణమ‌ృదంగం: తెలంగాణలో 20కి చేరిన కేసులు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగుతోంది. తాజాగా మరో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం...

కరోనా మరణమ‌ృదంగం: తెలంగాణలో 20కి చేరిన కేసులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 21, 2020 | 12:21 PM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగుతోంది. తాజాగా మరో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం తెలంగాణలో 20 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా వీరిలో 8 మంది భారతీయులు, 11 మంది విదేశీయులు ఉన్నట్లుగా సమాచారం. కాగా, వీరిలో ఒకరు డిశార్జ్ అయ్యారు.