ఫ్లాష్ న్యూస్: దేశంలో 4000 దాటిన పాజిటివ్ కేసులు.. ఆ 11 రాష్ట్రాల్లోనే అత్యధికం…
Coronavirus Outbreak: దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 30 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించగా… రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 109 మంది మృతి చెందారు. ఇక అత్యధికంగా మహారాష్ట్రలో 690 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్లిన వారికి ఎక్కువగా కరోనా సోకడంతో దేశంలో రెండు మూడు రోజులుగా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. అటు మహారాష్ట్రలో ఈ […]
Coronavirus Outbreak: దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 30 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించగా… రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 109 మంది మృతి చెందారు.
ఇక అత్యధికంగా మహారాష్ట్రలో 690 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్లిన వారికి ఎక్కువగా కరోనా సోకడంతో దేశంలో రెండు మూడు రోజులుగా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. అటు మహారాష్ట్రలో ఈ వైరస్ వల్ల అత్యధికంగా 45 మంది మృతి చెందారు. మరోవైపు దేశంలో 11 రాష్ట్రాలు కరోనా హాట్ స్పాట్లుగా మారాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4067 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వీటిలో 86% పైగా కేసులు ఈ 11 రాష్ట్రాలవే కావడం గమనార్హం.
అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాలు…
- ఢిల్లీ – 503
- మహారాష్ట్ర – 690
- తమిళనాడు – 571
- కేరళ – 314
- తెలంగాణ – 321
- ఉత్తరప్రదేశ్ – 227
- రాజస్థాన్ – 253
- ఆంధ్రప్రదేశ్ – 226
- మధ్యప్రదేశ్ – 165
- కర్ణాటక – 151
- గుజరాత్ – 122
For More News:
ఫ్లాష్: లాక్ డౌన్.. ఇళ్లల్లోనే జనాలు.. ఏపీలో తగ్గిన నేరాలు..
వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా.. ఎమోషనల్ అయిన గెటప్ శ్రీను..
కరోనా విలయం.. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కేసులు, 69 వేల మృతులు..
2011 ప్రపంచకప్ ఫైనల్: యువరాజ్ స్థానంలో ధోనిని ముందు వెళ్లమన్నా..
Breaking: ఏపీలో కొత్తగా 14 కరోనా కేసులు.. ఇద్దరు మృతి..
డాక్టర్ల నిర్లక్ష్యం.. ఐసీయూ తాళాలు దొరక్క వృద్ధురాలు మృతి..
డేంజర్ బెల్స్: మరిన్ని రోజులు లాక్ డౌన్ పొడిగింపు..!
సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.