కర్నూలులో కంటైన్మెంట్ జోన్లు.. నిత్యావసరాలు సైతం బంద్.!
Coronavirus Outbreak: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నిజాముద్దీన్ మర్కజ్ లింకులు బయటపడటంతో రెండు మూడు రోజులుగా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఆదివారం నాటికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252కు చేరింది. అటు ఒక్క కర్నూలు జిల్లాలోనే 53 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కర్నూలు జిల్లాను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఇక్కడ రెండు రోజుల పాటు నిత్యావసరాల సైతం బంద్ […]
Coronavirus Outbreak: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నిజాముద్దీన్ మర్కజ్ లింకులు బయటపడటంతో రెండు మూడు రోజులుగా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఆదివారం నాటికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252కు చేరింది. అటు ఒక్క కర్నూలు జిల్లాలోనే 53 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.
కర్నూలు జిల్లాను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఇక్కడ రెండు రోజుల పాటు నిత్యావసరాల సైతం బంద్ చేయనున్నారు. కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు, నంద్యాల, కోడుమూరు, నందికొట్కూరు, బనగానపల్లె, ఆత్మకూరు, గడివేముల, పాణ్యం, అవుకు పట్టణాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.
For More News:
ఫ్లాష్: లాక్ డౌన్.. ఇళ్లల్లోనే జనాలు.. ఏపీలో తగ్గిన నేరాలు..
వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా.. ఎమోషనల్ అయిన గెటప్ శ్రీను..
కరోనా విలయం.. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కేసులు, 69 వేల మృతులు..
2011 ప్రపంచకప్ ఫైనల్: యువరాజ్ స్థానంలో ధోనిని ముందు వెళ్లమన్నా..
Breaking: ఏపీలో కొత్తగా 14 కరోనా కేసులు.. ఇద్దరు మృతి..
డాక్టర్ల నిర్లక్ష్యం.. ఐసీయూ తాళాలు దొరక్క వృద్ధురాలు మృతి..
ఫ్లాష్ న్యూస్: దేశంలో 4000 దాటిన పాజిటివ్ కేసులు.. ఆ 11 రాష్ట్రాల్లోనే అత్యధికం…
డేంజర్ బెల్స్: మరిన్ని రోజులు లాక్ డౌన్ పొడిగింపు..!