తెలంగాణలో మరో ఇద్దరు మృతి.. కొత్తగా 75 పాజిటివ్ కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇవాళ ఒక్కరోజే.. ఏకంగా 75 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా.. కరోనా మహమ్మారి దాటికి ఇవాళ రాష్ట్రంలో ఇద్దరు చనిపోయారు. శుక్రవారం 15 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రాష్ట్రంలో 229 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ప్రస్తుతం 186 కేసులు ఆక్టివ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు 32 మంది డిశ్చార్జ్ అయ్యారు.

తెలంగాణలో మరో ఇద్దరు మృతి.. కొత్తగా 75 పాజిటివ్ కేసులు..
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2020 | 8:29 PM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇవాళ ఒక్కరోజే.. ఏకంగా 75 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా.. కరోనా మహమ్మారి దాటికి ఇవాళ రాష్ట్రంలో ఇద్దరు చనిపోయారు. శుక్రవారం 15 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రాష్ట్రంలో 229 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ప్రస్తుతం 186 కేసులు ఆక్టివ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు 32 మంది డిశ్చార్జ్ అయ్యారు.