Breaking: రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
Coronavirus Lockdown In India: దేశవ్యాప్త లాక్ డౌన్ పొడిగింపు విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముందుగా ఇవాళ రాత్రి ఈ ప్రసంగం ఉంటుందని అందరూ అనుకున్నా.. చివరి నిమిషంలో అది కాస్తా వాయిదా పడింది. ఇక అన్ని రాష్ట్రాలూ లాక్ డౌన్ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్న నేపధ్యంలో.. రెండోదశ లాక్ డౌన్కు సంబంధించి కేంద్రం కొన్ని మినహాయింపులు ఇవ్వనున్నట్లు తెలుస్తుండగా.. దానిపై […]
Coronavirus Lockdown In India: దేశవ్యాప్త లాక్ డౌన్ పొడిగింపు విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముందుగా ఇవాళ రాత్రి ఈ ప్రసంగం ఉంటుందని అందరూ అనుకున్నా.. చివరి నిమిషంలో అది కాస్తా వాయిదా పడింది. ఇక అన్ని రాష్ట్రాలూ లాక్ డౌన్ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్న నేపధ్యంలో.. రెండోదశ లాక్ డౌన్కు సంబంధించి కేంద్రం కొన్ని మినహాయింపులు ఇవ్వనున్నట్లు తెలుస్తుండగా.. దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇది చదవండి: ఏపీని హడలెత్తిస్తున్న ఆ ముగ్గురు..చనిపోయి కూడా..
Prime Minister Narendra Modi will address the nation at 10 AM tomorrow pic.twitter.com/nZV0wwsV8T
— ANI (@ANI) April 13, 2020