భవనంపై నుంచి దూకి.. కరోనా అనుమానితుడు ఆత్మహత్యాయత్నం..!

ఢిల్లీలో కరోనా అనుమానితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎయిమ్స్‌ జై ప్రకాశ్‌ నారాయణ్‌ అపెక్స్‌ ట్రామా సెంటర్ భవంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి అతడు ప్రయత్నించాడు.

భవనంపై నుంచి దూకి.. కరోనా అనుమానితుడు ఆత్మహత్యాయత్నం..!
Follow us

| Edited By:

Updated on: Apr 05, 2020 | 5:49 PM

ఢిల్లీలో కరోనా అనుమానితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎయిమ్స్‌ జై ప్రకాశ్‌ నారాయణ్‌ అపెక్స్‌ ట్రామా సెంటర్ భవంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి అతడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడి కాలు విరిగింది. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కరోనా లక్షణాలతో అతడు మార్చి 31న ఆసుపత్రికి రాగా.. పరీక్షలు నిర్వహించామని, రిపోర్టులు రావాల్సి ఉందని వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉంటే కరోనా సోకిందనే నిందలు భరించలేక ఓ సంపూర్ణ ఆరోగ్యవంతుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా లేదని తెలిసినప్పటికీ.. అతడు నివసిస్తోన్న కాలనీవాసులు నిందలు వేస్తుండటంతో.. వాటిని భరించలేకపోయిన ముస్తఫా అనే వ్యక్తి గూడ్స్‌ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. కరోనా నిందల వల్ల ఓ వ్యక్తి మరణించడం బహుశా దేశంలో ఇదే తొలిసారి అంటూ మధురై పార్లమెంట్​ సభ్యుడు ఎస్​ వెంకటేశన్​ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

Read This Story Also: పెళ్లి వార్తలపై స్పందించిన ‘మహానటి’.. ఏమందంటే..!

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.