భాగ్యనగర బోనాలకు కరోనా ఎఫెక్ట్..ఈ నెల 25 నుంచి ఉత్సవాలు..?

కరోనా వైరస్‌ వ్యాప్తి అన్‌లాక్‌ 1.0 నేపథ్యంలో విస్తృతమవుతోంది. అన్నీ తెరవడంతో వైరస్‌ వ్యాప్తిని కూడా తెరిచినట్లయింది. ఇటువంటి తరుణంలో తెలంగాణలో అతిముఖ్యమైన పండుగ ఆషాడ బోనాల వేడుకకు సమయం దగ్గరపడింది. దీంతో ఉత్సవాలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది...

భాగ్యనగర బోనాలకు కరోనా ఎఫెక్ట్..ఈ నెల 25 నుంచి ఉత్సవాలు..?
Follow us

|

Updated on: Jun 06, 2020 | 12:48 PM

కరోనా వైరస్‌ వ్యాప్తి అన్‌లాక్‌ 1.0 నేపథ్యంలో విస్తృతమవుతోంది. అన్నీ తెరవడంతో వైరస్‌ వ్యాప్తిని కూడా తెరిచినట్లయింది. గతవారం రోజులుగా ప్రతిరోజూ గ్రేటర్‌ హైదరాబాద్‌ కేసులు వందమార్కును దాటుతున్నాయి. ఒక్కోరోజు ఈ సంఖ్య 199 దాకా కూడా వెళ్తోంది. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున రాకపోకలు మొదలుకావడం, లాక్‌డౌన్‌ కారణంగా బ్రేకులు పడ్డ అన్ని వృత్తులు, పరిశ్రమలు, పనులు మళ్ళీ మొదలుకావడంతో.. వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటువంటి తరుణంలో తెలంగాణలో అతిముఖ్యమైన పండుగ ఆషాడ బోనాల వేడుకకు సమయం దగ్గరపడింది. దీంతో ఉత్సవాలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సారి బోనాలు, రంగం కార్యక్రమాలు ఉంటాయా లేదా అన్న సందేహాం నెలకొంది.

నగరంలో బోనాల పండుగకు లక్షలాది మంది ప్రజలు హాజరవుతారు. బోనాల ఉత్సవంలో పోతురాజులు ఆటలు, శివసత్తుల పూనకాలు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయి. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. గత వందేళ్లలో ఎన్నడూ లేని రీతిలో భక్తులు లేకుండా అధికారులు, పూజారులతో కూడిన పదకొండు మంది సభ్యుల బృందం నగరంలో అమ్మవార్లకు బోనాలు సమర్పించనుంది. కరోనా కారణంగా రాష్ట్రంలో ఈ సారి బోనాలు నిర్వహించడం లేదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌‌ర‌‌ణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కావాల్సిన గోల్కోండ బోనాలు, జులై 12న సికింద్రాబాద్ మహంకాళి, 19న హైదరాబాద్ బోనాలు ఉండవని పేర్కొన్నారు. ఆయా గుడుల పూజారులే అమ్మ వార్లకు బోనాలు సమర్పిస్తారని చెప్పారు.

ఆలయాలు తెరవడానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ (ఎస్‌‌ఓ‌‌పీ)పై అధికారులతో మంత్రి ఇంద్రక‌‌ర‌‌ణ్ రెడ్డిచర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 8వ తేదీ నుంచి ఆలయాల్లో దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. క్యూలైన్లలో ఫిజికల్‌‌ డిస్టెన్స్‌‌ ఉండేలా ఏర్పాట్లు చేయాలని, సోడియం హైపోక్లోరైడ్‌‌తో గుడి ఆవరణలో శుద్ధి చేయాలని, ఎంట్రీలోనే శానిటైజర్స్‌‌ అందుబాటులో ఉంచాల‌‌ని, థర్మల్‌‌ స్క్రీనింగ్‌‌కు ఏర్పాట్లు చేయాలని అధికారుల‌‌ను ఆదేశించారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం దేవాలయాలు ఓపెన్‌‌ కావని చెప్పారు.

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు