కరోనా కల్లోలం..భారత్ హై అలర్ట్

కరోనా మహమ్మారి చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. చైనాలో వేలమంది ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. హుబేలో ఒక్కరోజే 64మంది మృతి చెందారు. వీరితో కరోనా మృతుల సంఖ్య 425కు చేరింది. మరో 25వేల మంది చికిత్స పొందుతున్నారు. వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచదేశాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి. తమ దేశాల్లో హై అలర్ట్‌ ప్రకటించాయి. ఇటు భారత్‌ కూడా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు ముమ్మరం చేసింది. […]

కరోనా కల్లోలం..భారత్ హై అలర్ట్
Follow us

|

Updated on: Feb 04, 2020 | 7:05 PM

కరోనా మహమ్మారి చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. చైనాలో వేలమంది ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. హుబేలో ఒక్కరోజే 64మంది మృతి చెందారు. వీరితో కరోనా మృతుల సంఖ్య 425కు చేరింది. మరో 25వేల మంది చికిత్స పొందుతున్నారు. వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచదేశాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి. తమ దేశాల్లో హై అలర్ట్‌ ప్రకటించాయి.

ఇటు భారత్‌ కూడా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు ముమ్మరం చేసింది. కరోనా ఎఫెక్టెడ్‌ కంట్రీస్‌ విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. విదేశాల నుంచి వచ్చిన వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చేరిన 29 మందిలో నలుగురి శాంపిల్స్‌ను NIVకి పంపారు. కరోనా బాధితుల కోసం 820 పడకలు సిద్ధం చేసింది యూపీ సర్కార్‌.

కరోనా దేశాల నుంచి కర్ణాటకకు వచ్చిన 63మందిని ఐసోలేషన్‌లో ఉంచారు. వారిలో 56 శాంపిల్స్‌ను పరీక్షలకు పంపగా..39 నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపింది స్థానిక ప్రభుత్వం. ఇక తమ రాష్ట్రంలో మూడు కేసులు నమోదవడంతో హై అలర్ట్‌ ప్రకటించింది కేరళ సర్కార్‌.

భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య