క‌రోనా ఘంటికః క‌ర్నాట‌క‌లో మూడో మ‌ర‌ణం

క‌ర్నాట‌లో మూడో క‌రోనా మ‌ర‌ణం సంభ‌వించింది. తుమకూరు జిల్లాలో మొద‌టగా న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసు బాధితుడు మృతిచెందిన‌ట్లుగా అక్క‌డి వైద్య ఆరోగ్యశాఖ వెల్ల‌డించింది...

క‌రోనా ఘంటికః క‌ర్నాట‌క‌లో మూడో మ‌ర‌ణం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 27, 2020 | 3:32 PM

క‌ర్నాట‌లో మూడో క‌రోనా మ‌ర‌ణం సంభ‌వించింది. తుమ్మ‌కూరు జిల్లాలో మొట్ట‌మొద‌టిసారిగా న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసు బాధితుడు మృతిచెందిన‌ట్లుగా అక్క‌డి వైద్య ఆరోగ్యశాఖ స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు డిప్యూటీ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ కే,రాకేశ్ కుమార్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి వివ‌రాలు వెల్ల‌డించారు.

ఈ మేర‌కు జిల్లాలోని సిరాకు చెందిన 65ఏళ్ల వ్య‌క్తి మార్చి 5న బెంగ‌ళూరు నుంచి రైలులో ఢిల్లీకి వెళ్లారు. మార్చి 7న ఢిల్లీ చేరుకున్నాడు. అక్క‌డ త‌న‌కు ఎక్క‌డా ల‌డ్జీ దొర‌క్క‌పోవ‌డంతో.. ఢిల్లీలోని జామియా మ‌సీదులోనే బ‌స‌చేశాడు. మార్చి 7 నుండి మార్చి 11 వ‌ర‌కు అత‌డు అక్క‌డే ఉన్నాడు. తిరిగి మార్చి 11న అత‌డు ఢిల్లీ నుంచి బ‌య‌ల్దేరి మార్చి 14న సిరా చేరుకున్నాడు.

ఆ త‌ర్వాత‌ జ్వ‌రం, ద‌గ్గు ల‌క్ష‌ణాలతో మార్చి 21న తుమ్మ‌కూరులోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి వైద్యుల‌ను సంప్ర‌దించాడు. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం మార్చి 24న తుమ్మ‌కూరు జిల్లా ఆస్ప‌త్రి ఐసోలేష‌న్ వార్డులో చేరాడు. మార్చి 25న ఆస్ప‌త్రి నుంచి డిశార్చ్ అయిన వ్య‌క్తి శుక్ర‌వారం ఉద‌యం 10.45 గంటల సమయంలో మృతిచెందిన‌ట్లుగా అధికారులు వెల్ల‌డించారు.

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు