ఏపీ : క్వారంటైన్ సెంటర్ నుంచి 15మంది కరోనా పేషెంట్స్ పరార్…!
కడప జిల్లా కాశీనాయన మండలం నరసాపురం క్వారంటైన్ సెంటర్ నుంచి… కరోనా పాజిటివ్ పేషెంట్స్ పరారయ్యారు. క్వారంటైన్ సెంటర్ వద్ద అధికారులెవ్వరు లేని సమయంలో 15 మంది బాధితులు గుట్టుచప్పుడు కాకుండా చెక్కేశారు. దీంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. అప్రమత్తమైన సిబ్బంది వారి కోసం వెతుకులాట ప్రారంభించారు.
కడప జిల్లా కాశీనాయన మండలం నరసాపురం క్వారంటైన్ సెంటర్ నుంచి… కరోనా పాజిటివ్ పేషెంట్స్ పరారయ్యారు. క్వారంటైన్ సెంటర్ వద్ద అధికారులెవ్వరు లేని సమయంలో 15 మంది బాధితులు గుట్టుచప్పుడు కాకుండా చెక్కేశారు. దీంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. అప్రమత్తమైన సిబ్బంది వారి కోసం వెతుకులాట ప్రారంభించారు.