కరోనా ఎఫెక్ట్: ఏపీలో 58 వేల వాహనాలు సీజ్.. 17 వేల మంది అరెస్ట్!

ఏపీ ప్రభుత్వం తాజాగా కరోనా వైరస్ నిబంధల్ని ఉల్లంఘించి బుక్కైన వారి వివరాల్ని తెలిపింది. ఇప్పటివరకూ రాష్ట్ర పోలీస్ శాఖ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 9.76 లక్షల కేసులు నమోదు చేశారు. అలాగే 58,000 ఎఫ్ఐఆర్‌లు కేసులు..

కరోనా ఎఫెక్ట్: ఏపీలో 58 వేల వాహనాలు సీజ్.. 17 వేల మంది అరెస్ట్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 05, 2020 | 2:41 PM

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం మార్చి 22 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్ అమలులో ఉంది. ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప.. అనవసరంగా రోడ్లపైకి రావొద్దని మొదటి రోజు నుంచీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ కోరుతూ వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఇరు రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే హెచ్చరించారు. అయినా లెక్క చేయకుండా అకారణంగా రోడ్లపైకి వచ్చినవారిపై కేసులు నమోదు చేశారు ఏపీ పోలీసులు.

ఏపీ ప్రభుత్వం తాజాగా కరోనా వైరస్ నిబంధల్ని ఉల్లంఘించి బుక్కైన వారి వివరాల్ని తెలిపింది. ఇప్పటివరకూ రాష్ట్ర పోలీస్ శాఖ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 9.76 లక్షల కేసులు నమోదు చేశారు. అలాగే 58,000 ఎఫ్ఐఆర్‌లు కేసులు నమోదయినట్లు తెలిపారు. కాగా ఒక్కసారి ఎఫ్ఐఆర్ నమోదైతే.. ఆ మచ్చ జీవితాంతం అలాగే ఉంటుందని పేర్కొన్నారు పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు.. మీపై ఏమైనా ఎఫ్ఐఆర్ కేసులు నమోదయ్యాయా? అని చెక్ చేస్తారు అధికారులు. దీంతో ప్రజలందరూ ఇది గమనించి, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకూ నిబంధనలు పాటించని 58 వేల వాహనాల్ని సీజ్ చేశారు పోలీసులు. అవన్నీ వివిధ జిల్లాలో నమోదయ్యాయి. అలాగే 17 వేల మందిని అరెస్ట్ చేసి, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వాహనాలకు రూ.43 కోట్లు ఫైన్ వేశారు. ఇక ఏపీలో అత్యంత బిజీ సిటీ అయిన విజయవాడలో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎక్కువ అరెస్టులు జరిగ్గా.. వెహికిల్స్‌కి ఎక్కువ ఫైన్.. అనంతపురం జిల్లాలో వేశారు.

Read More:

షాపుల ముందు మందు బాబుల క్యూ లైన్‌ చూసి షాక్‌ అయిన చంద్రబాబు!

పేగులపై కరోనా వైరస్ దాడి.. మళ్లీ ఇదో కొత్త టెన్షన్!

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు