బెజవాడ గ్యాంగ్ వార్ ఘటనపై పోలీసుల కఠిన నిర్ణయం.. వారందరికీ నగర బహిష్కరణ..

ఈ గ్యాంగ్ వార్ ఘటనపై బెజవాడ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. పండు, సందీప్ గ్యాంగ్‌లకు నగర బహిష్కరణ విధించారు. గ్యాంగ్ వార్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నగరం విడిచి వెళ్లాలని డీసీపీ హర్షవర్ధన్ ఆదేశాలు జారీ...

బెజవాడ గ్యాంగ్ వార్ ఘటనపై పోలీసుల కఠిన నిర్ణయం.. వారందరికీ నగర బహిష్కరణ..
Follow us

| Edited By:

Updated on: Jun 15, 2020 | 11:24 AM

విజయవాడలో పండు, సందీప్‌ల గ్యాంగ్ వార్ కల‌కలం రేపిన విషయం తెలిసిందే. ఈ గొడ‌వ‌లో తోట సందీప్ అనే వ్య‌క్తి మ‌ర‌ణించ‌డం రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు క్రియేట్ చేసింది. విజ‌యవాడ‌లో మ‌ళ్లీ పాత ప‌రిస్థితులు మొద‌ల‌వుతాయ‌న్న ఆందోళ‌న‌ స్థానికులు నుంచి వ్య‌క్త‌మ‌వుతుంది.

ఈ నేపథ్యంలో ఈ గ్యాంగ్ వార్ ఘటనపై బెజవాడ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. పండు, సందీప్ గ్యాంగ్‌లకు నగర బహిష్కరణ విధించారు. గ్యాంగ్ వార్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నగరం విడిచి వెళ్లాలని డీసీపీ హర్షవర్ధన్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇప్పటివరకూ ఈ రెండు గ్యాంగ్‌లకు సంబంధించిన 37 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా మరో రెండు గ్యాంగ్‌లకు చెందిని 13 మంది నిందితులు పరారీలో ఉన్నారు.

కాగా ఈ గ్యాంగ్ వార్ కేసులో ప్ర‌ధాన నిందితుడు పండు అలియాస్ మణికంఠ అరెస్ట‌య్యాడు. గొడ‌వ‌లో గాయాలు అవ్వ‌డంతో గుంటూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో పోలీస్ ప్రొటక్ష‌న్ మ‌ధ్య అత‌డికి చికిత్స అందించారు. ప్ర‌స్తుతం అత‌డి ఆరోగ్య ప‌రిస్థితి కుద‌టప‌డ‌టంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పండు వ‌ద్ద నుంచి తోట సందీప్ హ‌త్య‌కు వినియోగించిన రెండు క‌త్తులు, బ్లేడ్ స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం అత‌డిని కోర్టులో హాజ‌రుప‌రిచారు. న్యాయ‌మూర్తి ఆదేశాల‌తో పండును రాజమండ్రి సెంట్రల్ జైలు‌కి త‌ర‌లించారు పోలీసులు.

Read More: 

పెట్రోల్, డీజిల్ ధరల మోత.. తొమ్మిది రోజుల్లో రూ.5 పెంపు..

తిరిగి ప్రారంభమైన లోకల్‌ ట్రైన్లు.. వారికి మాత్రమే అనుమతి

ప్రపంచవ్యాప్తంగా 80 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

కర్ణాటకకు బస్సులు నడిపేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్…

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు