అనకాపల్లి ఎంపి భీశెట్టి సత్యవతి నివాసాన్ని ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు

విశాఖజిల్లా అనకాపల్లి ఎంపి భీశెట్టి సత్యవతి నివాసాన్ని భవన నిర్మాణ కార్మికులు ముట్టడించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ముట్టడికి దిగిన భవణ నిర్మాణ..

అనకాపల్లి ఎంపి భీశెట్టి సత్యవతి నివాసాన్ని  ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు
Follow us

|

Updated on: Dec 02, 2020 | 4:21 AM

విశాఖజిల్లా అనకాపల్లి ఎంపి భీశెట్టి సత్యవతి నివాసాన్ని భవన నిర్మాణ కార్మికులు ముట్టడించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ముట్టడికి దిగిన భవణ నిర్మాణ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసారు. కరోనా దెబ్బ కు భవణ నిర్మాణ కార్మికుల౦తా రోడ్డున పడ్డారని కార్మికులు ఆవేదన వ్యక్త౦ చేసారు. దీనికి తోడు ఇసుక కొరత కారణంగా వేలాది మ౦ది కార్మికులకు ఉపాధి దొరకడం లేదని మ౦డిపడ్డారు. ఈనేపధ్య౦లో రాష్ట్ర ప్రభుత్వమే కార్మికులను ఆదుకోవాలని…తమ సమస్యలను పరిష్కారి౦చాలని కోరారు.