ఫిరాయింపులకు బాండ్ పేపర్‌తో చెక్

ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపులతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ పార్టీ… పరిషత్‌ ఎన్నికల తర్వాత మళ్లీ ఆ తలనొప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎన్నికల తర్వాత గెలిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీలు పార్టీ ఫిరాయించకుండా అఫిడవిట్‌ అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీ ఫామ్‌ ఇచ్చే సమయంలోనే.. గెలిచిన తర్వాత పార్టీ మారబోనని రూ.20 బాండ్‌ పేపర్‌పై ప్రమాణ పత్రాన్ని అభ్యర్థుల నుంచి తీసుకోనున్నారు. అఫిడవిట్‌లో చేర్చాల్సిన నిబంధనలపై పలువురు న్యాయ నిపుణులతో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ […]

ఫిరాయింపులకు బాండ్ పేపర్‌తో చెక్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 22, 2019 | 5:38 PM

ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపులతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ పార్టీ… పరిషత్‌ ఎన్నికల తర్వాత మళ్లీ ఆ తలనొప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎన్నికల తర్వాత గెలిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీలు పార్టీ ఫిరాయించకుండా అఫిడవిట్‌ అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీ ఫామ్‌ ఇచ్చే సమయంలోనే.. గెలిచిన తర్వాత పార్టీ మారబోనని రూ.20 బాండ్‌ పేపర్‌పై ప్రమాణ పత్రాన్ని అభ్యర్థుల నుంచి తీసుకోనున్నారు.

అఫిడవిట్‌లో చేర్చాల్సిన నిబంధనలపై పలువురు న్యాయ నిపుణులతో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విస్తృతంగా చర్చించారు. అఫిడవిట్‌ ద్వారా అటు న్యాయపరంగా, ఇటు నైతికంగా అభ్యర్థులు బాధ్యులయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. అభ్యర్థులకు బీఫామ్‌ ఇచ్చే సమయంలోనే తప్పనిసరిగా అఫిడవిట్‌ తీసుకోవాలని గాంధీభవన్‌లో ఆదివారం డీసీసీలతో నిర్వహించిన సమయంలో ఉత్తమ్‌ నిర్దేశించారు. అఫిడవిట్‌ కాపీని డీసీసీలు టీపీసీసీ నాయకత్వానికి పంపిస్తారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు