‘మండలిని దుర్వినియోగం చేస్తున్న పాక్’.. భారత్ మండిపాటు

చైనా ద్వారా పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించి.. విఫలం కావడంపై భారత్ స్పందిస్తూ.. ఇలా మండలిని ఆ దేశం దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. భవిష్యత్తులో ఈ విధమైన చర్యలకు పాల్పడకుండా.. ఒక అంతర్జాతీయ వేదికను ఇరకాటంలో పెట్టకుండా చూడగలదని ఆశిస్తున్నట్టు పేర్కొంది. ‘ పాకిస్తాన్ కే కాదు.. మీకు కూడా హెచ్ఛరిక చేస్తున్నాం’ అని చైనాను ఉద్దేశించి భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. జమ్మూ […]

'మండలిని దుర్వినియోగం చేస్తున్న పాక్'.. భారత్ మండిపాటు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 16, 2020 | 5:21 PM

చైనా ద్వారా పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించి.. విఫలం కావడంపై భారత్ స్పందిస్తూ.. ఇలా మండలిని ఆ దేశం దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. భవిష్యత్తులో ఈ విధమైన చర్యలకు పాల్పడకుండా.. ఒక అంతర్జాతీయ వేదికను ఇరకాటంలో పెట్టకుండా చూడగలదని ఆశిస్తున్నట్టు పేర్కొంది. ‘ పాకిస్తాన్ కే కాదు.. మీకు కూడా హెచ్ఛరిక చేస్తున్నాం’ అని చైనాను ఉద్దేశించి భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ అంశంపై ప్రపంచ దేశాల ఏకాభిప్రాయాన్ని చైనాకూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. కాశ్మీర్ సమస్య భారత-పాకిస్తాన్ దేశాల ఆంతరంగిక సమస్య అని భద్రతా మండలిలో అన్ని దేశాలూ స్పష్టం చేశాయని, అందువల్లే మండలిలోని క్లోజ్డ్ రూంలో జరిగిన సమావేశం ఎలాంటి నిర్ణయాన్నీ వెలువరించలేదని ఆయన చెప్పారు. ‘అసలు పాక్-చైనా దేశాలు ఎందుకు తమకు తాము ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాయి ? ఇలాంటి చర్యలకు పాల్పడడంలో ఔచిత్యం లేదు ‘ అని రవీష్ కుమార్ వ్యాఖ్యానించారు.

కాశ్మీర్లోని ప్రస్తుత పరిస్థితిపై భద్రతా మండలి దృష్టి పెట్టాలని కోరుతూ పాక్ విదేశాంగ మంత్రి ఒక లేఖ రాశారని చైనా రాయబారి తెలిపారు. అయితే ఈ లేఖకు తాము పరోక్షంగా ఎందుకు మద్దతు తెలుపుతున్నామన్న విషయాన్ని ఆయన దాటవేశారు.

వాళ్ళ టార్చర్ 'మామూలు'గా లేదు.. బాధితులు ఎంచేశారంటే..
వాళ్ళ టార్చర్ 'మామూలు'గా లేదు.. బాధితులు ఎంచేశారంటే..
వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా
వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..
హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?
‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?
జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌
జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌
చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!
చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..