లైవ్ అప్‌డేట్స్: లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ హైలెవల్ మీటింగ్

లాక్‌డౌన్ ఆంక్షలపై సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్‌లో హైలెవల్ సమావేశం నిర్వహించబోతున్నారు. జిల్లాల్లో ప్రభావం తగ్గినా.. గ్రేటర్‌లో మాత్రం ప్రభావం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి సమావేశంలో కేసీఆర్ ఏ నిర్ణయం...

లైవ్ అప్‌డేట్స్: లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ హైలెవల్ మీటింగ్
Follow us

| Edited By:

Updated on: May 15, 2020 | 3:40 PM

కరోనా వైరస్ నివారణ, లాక్‌డౌన్‌ సడలింపులపై ప్రారంభమైన సీఎం కేసీఆర్ హైలెవల్ సమవేశం. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, డీజీపీ, సీఎస్‌లు పాల్గొన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలపై తీవ్రంగా అధికారులతో చర్చిస్తున్నారు సీఎం కేసీఆర్.

కాగా జిల్లాల్లో కరోనా ప్రభావం తగ్గినా.. గ్రేటర్‌లో మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి సమావేశంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారింది. గురువారం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెరిగాయి. వాటిలో దాదాపు అన్ని కేసులూ గ్రేటర్ పరిధిలో ఉన్నాయి. కాగా ఇప్పటికే కరోనా వైరస్‌ని కట్టడి చేయడంలో సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కూడా ఈ నెల 29వ తేదీ వరకూ పొడిగించారు. అందులోనూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ సమయం కూడా ముగింపు దశలో ఉంది. దీంతో లాక్‌డౌన్‌పై కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ప్రజలు.

Read More:

మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగలు

రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. నేరుగా అకౌంట్లలో నగదు జమ

ఏపీలో జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. ఏరోజు ఏ పరీక్షంటే!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు