వైసీపీ కేంద్రకార్యాలయ ప్రారంభోత్సవం ఇవాళే

ఏపీ అధికార వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇవాళ ఆపార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. సీఎం జగన్ ప్రస్తుతం నివాసముంటున్న ఇంట్లోనే ఒకవైపు పార్టీ కార్యాలయాన్ని మొదట ఏర్పాటు చేసినా.. దాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చడంతో తాడేపల్లిలో పార్టీ కోసం కొత్త కార్యాలయాన్ని నిర్మించారు. ఇకనుంచి అన్ని పార్టీ కార్యక్రమాలు ఇదే వేదికనుంచి జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలు హాజరుకానున్నారు.

వైసీపీ కేంద్రకార్యాలయ ప్రారంభోత్సవం ఇవాళే
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2019 | 11:25 AM

ఏపీ అధికార వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇవాళ ఆపార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. సీఎం జగన్ ప్రస్తుతం నివాసముంటున్న ఇంట్లోనే ఒకవైపు పార్టీ కార్యాలయాన్ని మొదట ఏర్పాటు చేసినా.. దాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చడంతో తాడేపల్లిలో పార్టీ కోసం కొత్త కార్యాలయాన్ని నిర్మించారు. ఇకనుంచి అన్ని పార్టీ కార్యక్రమాలు ఇదే వేదికనుంచి జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలు హాజరుకానున్నారు.