సంప్రదాయానికి చంద్రబాబు దూరం..?
ఏపీ అసెంబ్లీ నూతన స్పీకర్గా ఎన్నికైన తమ్మినేని సీతారాంను సంప్రదాయం ప్రకారం సీఎం, ప్రతిపక్ష నేత ఇరువురు కలిసి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టవలసి ఉంది. అయితే.. ఈ కార్యక్రమానికి చంద్రబాబు దూరంగా ఉన్నారు. ఆయన బదులు టీడీపీ నేత ఒకరిని చంద్రబాబు ఇందుకు పంపారు. కాగా.. తమ్మినేనిని సీఎం జగన్ గౌరవప్రదంగా ఆయన వెంట ఉండి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం.. కొత్త స్పీకర్కు అభినందనలంటూ జగన్ తన తొలి ప్రసంగాన్ని మొదలుపెట్టారు.
ఏపీ అసెంబ్లీ నూతన స్పీకర్గా ఎన్నికైన తమ్మినేని సీతారాంను సంప్రదాయం ప్రకారం సీఎం, ప్రతిపక్ష నేత ఇరువురు కలిసి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టవలసి ఉంది. అయితే.. ఈ కార్యక్రమానికి చంద్రబాబు దూరంగా ఉన్నారు. ఆయన బదులు టీడీపీ నేత ఒకరిని చంద్రబాబు ఇందుకు పంపారు. కాగా.. తమ్మినేనిని సీఎం జగన్ గౌరవప్రదంగా ఆయన వెంట ఉండి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం.. కొత్త స్పీకర్కు అభినందనలంటూ జగన్ తన తొలి ప్రసంగాన్ని మొదలుపెట్టారు.