ఏపీలో అక్రమ నిర్మాణాలపై ‘జగన్’ దృష్టి..

ఆంధ్రప్రదేశ్‌లోని అక్రమ కట్టడాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. అక్రమ కట్టడాలను గుర్తించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధమని తేలితే కూల్చేయాలని అన్నారు. కాగా.. సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో అక్రమ నిర్మాణంలో వున్న ‘ప్రజా వేదిక’ను కూల్చేయాలంటూ సీఎం జగన్ ప్రకటించారు. బుధవారం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని ‘ప్రజావేదిక’ నుంచే ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ నేతలు […]

ఏపీలో అక్రమ నిర్మాణాలపై 'జగన్' దృష్టి..
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2019 | 8:47 AM

ఆంధ్రప్రదేశ్‌లోని అక్రమ కట్టడాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. అక్రమ కట్టడాలను గుర్తించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధమని తేలితే కూల్చేయాలని అన్నారు. కాగా.. సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో అక్రమ నిర్మాణంలో వున్న ‘ప్రజా వేదిక’ను కూల్చేయాలంటూ సీఎం జగన్ ప్రకటించారు. బుధవారం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని ‘ప్రజావేదిక’ నుంచే ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యే అని సీఎం జగన్‌ను విమర్శిస్తున్నారు. అలాగే.. మాజీ సీఎం చంద్రబాబు ప్రజావేదిక కావాలని అడినందుకే.. జగన్‌‌ ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా.. ఈ రోజు చంద్రబాబు హైదరాబాద్ రానున్నారు. రేపు అమరావతికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆసక్తికర విషయాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు