వైసీపీలో చేరిన సహజనటి

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి జయసుధ వైసీపీలో జాయిన్ అయ్యారు. గురువారం సాయంత్రం లోటస్ పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలసిన ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ పార్టీ కండువా కప్పి జయసుధను సాదరంగా పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా వచ్చే ఎలక్షన్స్‌లో జగన్ సిఎం కావడం కాయమని జయసుధ జోస్యం చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జయసుధ 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి  విజయం […]

వైసీపీలో చేరిన సహజనటి
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:53 PM

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి జయసుధ వైసీపీలో జాయిన్ అయ్యారు. గురువారం సాయంత్రం లోటస్ పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలసిన ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ పార్టీ కండువా కప్పి జయసుధను సాదరంగా పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా వచ్చే ఎలక్షన్స్‌లో జగన్ సిఎం కావడం కాయమని జయసుధ జోస్యం చెప్పారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జయసుధ 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి  విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జయసుధకు టిక్కెట్టు దక్కడంలో  అప్పటి సీఎం వైఎస్ఆర్ కీలకపాత్ర పోషించారు. కానీ 2014 ఎన్నికల్లో మాత్రం ఆవిడకు ఓటమి తప్పలేదు.

ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏడాది క్రితం జయసుధ టీడీపీలో చేరారు. ఆ తర్వాత సినిమాలతో బిజీగా ఉంటూ టీడీపీ కార్యక్రమాల్లో ఆమె ఎప్పుడూ క్రియాశీలకంగా పాల్గొనలేదు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..