చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన ప్రైవేటు బస్సులు
చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోయంబేడులోని బస్ స్టాండ్లో ప్రైవేట్ బస్సులు నిలిచివున్న ప్రాంతంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. బస్సులన్నీ పక్కపక్కనే ఉండడంతో మంటలు తీవ్రంగా..
చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోయంబేడులోని బస్ స్టాండ్లో ప్రైవేట్ బస్సులు నిలిచివున్న ప్రాంతంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. బస్సులన్నీ పక్కపక్కనే ఉండడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. కాగా సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Tamil Nadu: Three buses that were parked at Koyembedu bus stand gutted in fire today. The fire has been doused. No injuries reported. pic.twitter.com/QyZCY94oBL
— ANI (@ANI) August 23, 2020
Read More:
ఖైరతాబాద్లో పెరిగిన రద్దీ.. సెల్ఫీల కోసం జనాల పోటీ
ఇంకా కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ.. మారని పరిస్థితి