కోడ్ ఉల్లంఘించిన మోదీ, షా.. ఈసీకి బాబు లేఖ

కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని లేఖలో పేర్కొన్నారు. ప్రచారం ముగిసిన తర్వాత కూడా మోదీ బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో పర్యటించడం కూడా కోడ్‌ ఉల్లంఘనకు వస్తుందన్నారు. మోదీ వ్యక్తిగత, ఆధ్యాత్మిక పర్యటనను కొన్ని ఛానల్స్‌లో నిరంతరం ప్రసారం చేయడాన్ని కూడా తప్పుబట్టారు. ఇదంతా ఓటర్లను ప్రభావితం చేస్తుందని లేఖలో ఈసీకి చంద్రబాబు వివరించారు. 

కోడ్ ఉల్లంఘించిన మోదీ, షా.. ఈసీకి బాబు లేఖ
Follow us

| Edited By:

Updated on: May 19, 2019 | 5:43 PM

కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని లేఖలో పేర్కొన్నారు. ప్రచారం ముగిసిన తర్వాత కూడా మోదీ బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో పర్యటించడం కూడా కోడ్‌ ఉల్లంఘనకు వస్తుందన్నారు. మోదీ వ్యక్తిగత, ఆధ్యాత్మిక పర్యటనను కొన్ని ఛానల్స్‌లో నిరంతరం ప్రసారం చేయడాన్ని కూడా తప్పుబట్టారు. ఇదంతా ఓటర్లను ప్రభావితం చేస్తుందని లేఖలో ఈసీకి చంద్రబాబు వివరించారు.