జగన్ సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్, అందుకు గ్రీన్ సిగ్నల్

అదనపు రుణం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం 2,525 కోట్లు అప్పుగా తీసుకోవచ్చంటూ కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

జగన్ సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్, అందుకు గ్రీన్ సిగ్నల్
Follow us

|

Updated on: Oct 02, 2020 | 6:15 PM

అదనపు రుణం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం 2,525 కోట్లు అప్పుగా తీసుకోవచ్చంటూ కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. కొవిడ్‌ సంక్షోభం కారణంగా ఆదాయం తగ్గిన దృష్ట్యా… కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఒకే దేశం-ఒకే రేషన్‌, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో సంస్కరణలు అమలు చేసినందుకు అదనపు రుణం తీసుకునేలా అనుమతి లభించింది. సంస్కరణల్లో భాగంగా  ఒకే దేశం-ఒకే రేషన్‌ అమల్లో ఉత్తరప్రదేశ్ ఆరో స్థానంలో నిలవడంతో ఆ రాష్ట్రం కూడా అదనపు రుణం పొందేందుకు కేంద్రం సమ్మతించింది. దీంతో యూపీ అదనంగా 4,851 కోట్లు పొందే అవకాశం ఉంది. కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం ఈ సౌలభ్యం కల్పించింది.(కిలాడీ వాలంటీర్, పింఛన్ డబ్బులు కొట్టేయడానికి మాస్టర్ స్కెచ్ !)

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు