భారత్లో మొదటి ‘మొబైల్ వైరాలజీ లేబోరేటరీ’.. నేడే ప్రారంభం!
భారత్లో మొదటి మొబైల్ వైరాలజీ లేబోరేటరీ ప్రారంభం కాబోతోంది. హైదరాబాద్లో ఈ రోజు గం.12.30ని.లకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ లాబోరేటరీని ప్రారంభించనున్నారు
భారత్లో మొదటి మొబైల్ వైరాలజీ లేబోరేటరీ ప్రారంభం కాబోతోంది. హైదరాబాద్లో ఈ రోజు గం.12.30ని.లకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ లాబోరేటరీని ప్రారంభించనున్నారు. ఈ లేబోరేటరీని ICOMM, MEIL కంపెనీలు డిజైన్ చేసి డెవలప్ చేశాయిలేబోరేటరీకి సంబంధించిన కార్యకలాపాలు DRDO ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్ తదితరులు పాల్గొననున్నారు.
Read This Story Also: తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్స్: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..!