రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ. 491 కోట్లు విడుద‌ల చేసిన కేంద్రం..

రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ప్ర‌భుత్వం నిధులు రిలీజ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ట్వీట్ చేసి వివ‌రాలు వెల్ల‌డించారు.

రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ. 491 కోట్లు విడుద‌ల చేసిన కేంద్రం..
Follow us

|

Updated on: Jul 08, 2020 | 10:13 PM

రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ప్ర‌భుత్వం నిధులు రిలీజ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ట్వీట్ చేసి వివ‌రాలు వెల్ల‌డించారు. 14 రాష్ట్రాలకు రూ.6,195 కోట్లు రిలీజ్ చేసినట్లు వివరించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు రూ. 491 కోట్లను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. కోవిడ్-19 సంక్షోభ స‌మయంలో ఈ నిధులు ఉపయోగపడుతాయని నిర్మ‌ల‌మ్మ అభిప్రాయ‌ప‌డ్డారు. 15 ఆర్థిక సంఘం నివేదిక ప్ర‌కారం ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రాల‌కు ఏప్రిల్ నుంచి ఈ నిధులు కేటాయిస్తుంది కేంద్ర ప్ర‌భుత్వం.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!