తెలుగు వార్తలు » ఆంధ్రప్రదేశ్
విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్యభర్తలు అరగంట వ్యవధిలో మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే... ఎస్ కోట మండలం పందిరప్పన్న జంక్షన్ వద్ద...
నెల్లూరులో టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. పోలీసులు
తూర్పుగోదావరి జిల్లాలో ఓ పూరిళ్లు అగ్నికి ఆహుతైంది. తుని పట్టణ శివారు ఉప్పరిగూడెంలో తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం సంభవించింది...
అదే డైలమా? అదే సస్పెన్స్? ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఆగేనా? సాగేనా? హైకోర్టు సిగ్నల్తో నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ఎన్నికల ప్రధానాధికారి..
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు.
కృష్ణాజిల్లాలో వింత దొంగలు హల్ చల్ చేశారు. నూజివీడు పట్టణంలోని ఒక ఇంటి ఆవరణలోని శ్రీ గంధం చెట్లు నరికి ఎత్తుకెళ్లింది దొంగలు ముఠా...
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ చేశారు. ఇటీవల సంచలనం..
Achennayudu: ఏపీ రాష్ట్రంలో వింత పరిస్థితి ఉందని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగులు
దేశంలో అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నా ఏపీలో మాత్రం మూడు రాజధానుల గొడవ, ఆలయాల కూల్చివేత తప్పితే..