Breaking: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదైంది. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న అభియోగంపై 188, 169, 270 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదైంది. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న అభియోగంపై 188, 169, 270 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఉదయం నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయం ఎదుట అయ్యన్న నిరసన చేశారు. ఆ క్రమంలో లాక్డౌన్ నిబంధనలు ఆయన ఉల్లంఘించారు. దీంతో మాజీ మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read This Story Also: ముగిసిన సుశాంత్ అంత్యక్రియలు.. నివాళులర్పించిన బాలీవుడ్ ప్రముఖులు వీరే..!